Home » corona vaccine
కరోనా వైరస్ ఇంకా పోలేదని... ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు.
దేశంలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నప్పటికీ.. 2వేలు మించి కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కొవిడ్ బారినపడి చికిత్సపొందుతూ ఆదివారం ఒక్కరోజే 46 మంది మృతిచెందారు...
పదుల సంఖ్యలో కోవిడ్ టీకాలు చెత్తకుప్పలో దర్శనమిచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ నగరంలో వెలుగు చూసింది. కన్నౌజ్ లోని ఓ ఆరోగ్య కేంద్రం వద్ద పదుల సంఖ్యలో కరోనా టీకాలు బాక్సులతో సహా చెత్తకుప్పలో పడేసి ఉన్నాయి
6 నుంచి 12 ఏళ్ల వయస్సున్న వారి కోసం భారత్ బయోటిక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, 5-12 ఏళ్ల వారి కోసం బయోలాజికల్ -ఇ తయారు చేసిన కార్బెవాక్స్ టీకాకు అనుమతులు ఇచ్చింది...
మరోవైపు CBSE 10, 12వ తరగతుల ఫైనల్ ఎగ్జామ్స్ మొదలవనున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో స్కూల్స్, కాలేజీల్లో కేసులు పెరుగుతుండడం.. పరీక్షలు స్టార్ట్ అవుతుండడంతో కరోనా మరింత విజృంభిస్తుందేమోనన్న భయాలు సర్వత్రా...
ఐక్యరాజ్యసమితి ద్వారా వివిధ దేశాలకు సరఫరా చేస్తున్న కొవాగ్జిన్ టీకాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు WHO ప్రకటించింది.
ఒక్కరు కూడా కరోనాతో చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 53 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 20 కేసులు...
భారత్ లో 12-18 మధ్య వయసు వారికి అత్యవసర వినియోగ నిమిత్తం తాము అభివృద్ధి చేసిన నోవావాక్స్ కరోనా టీకాకు అనుమతి లభించిందని సీరం ఇన్స్టిట్యూట్ ప్రకటించింది
వైద్య ఆరోగ్య శాఖలో భర్తీలను త్వరలో భర్తీ చేస్తామని ఆ శాఖమంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి...
భారతీయ ఫార్మా దిగ్గజం "భారత్ బయోటెక్" అభివృద్ధి చేసిన "ఇంట్రానాసల్ వ్యాక్సిన్"(ముక్కు ద్వారా తీసుకునే టీకా)పై ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు.