Home » corona vaccine
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ నమోదవుతున్న కేసులు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా 60వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం, 300లకు చేరువగా మరణ�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్నిరోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా 200లకు పైగా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడా సంఖ్య 5వందలు దాటడం భయాందోళనకు గురి చేస్తోంది.
India Covid 19 Cases : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ నమోదవుతున్న కేసులు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా 60వేలకు చేరువగా కొత్త కేసులు నమోదవడం, 200కుప�
కరోనాపై పోరాటంలో స్టార్టప్ కంపెనీ స్టాట్విగ్ భాగస్వామ్యమైంది. జీఎంఆర్ ఎయిర్ కార్గో అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్తో స్టాట్విగ్ వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం వెనుక కథేంటి..? దాంతో ఉపయోగాలేంటి.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కోరలు చాచింది.
India Covid 19 Cases : దేశంలో మరోసారి లాక్ డౌన్ విధించక తప్పదా? రోజువారీ నమోదవుతున్న కరోనా కొత్త కేసులు చూస్తుంటే ఈ ప్రశ్న కలగక మానదు. దేశంలో కరోనావైరస్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు రికార్డు స్థాయిలో భారీగా నమోదవుతున్నాయి. తాజాగా కోవిడ్ కొ
విద్యా సంస్థలు(ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు) తాత్కాలికంగా మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అన్ని పరీక్షలు...
గుంటూరు జిల్లాలోని ఓ కుటుంబం వినూత్న ఒరవడికి తెరతీసింది. తమ కుమారుడి వివాహానికి హాజరవ్వాలనుకునేవారు తప్పనిసరిగా కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ షరతు విధించింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 5వ అంతస్తులో