Home » corona vaccine
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి 3వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33వేల 755 శాంపుల్స్ పరీక్షించగా
కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ కు సంబంధించి ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆ సమయంలో రోజుకు కనీసం 6లక్షల మందికి
తెలంగాణ రాష్ట్రంలో లో నిన్న ఒక్క రోజే లక్ష మందికి పైగా కోవిడ్ టీకా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 11 వందల 93 వ్యాక్సిన్ కేంద్రాలలో లక్షా 2 వేల 886 మందికి టీకాలు వేశారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య మొత్తం 17 లక్షల 83 వేల 208 కి
కేసులు పెరుగుతన్నందున కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్ నిబంధలను ఉల్లంఘిస్తోన్న వైన్ షాపులు, రెస్టారెంట్లు, పబ్ల లైసెన్స్ రద్దు చేయాలని హైకోర్టు చెప్పింది.
మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా కొంతమంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడంలో మాత్రం ముందుకురావడం లేదు. ఒకవైపు దేశంలో వ్యాక్సిన్ తయారీ కంపెనీలు మన దేశానికే ప్రాధాన్యత ఇస్తూ ఇతర దేశాలకు సరఫరాను తగ్గిస్తుంది. తాజాగా తమకు చేసుకున్న ఒప్పందం ప�
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోసారి దేశంలో లక్షకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 12లక్షల 37వేల 781 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనకర రీతిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు వారీ కేసులు
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దాదాపు 2వేల కొత్త కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం(ఏప్రిల్ 5,2021) 96వేల 982 మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 1,29,12,090కి చేరింది. ప్రస్తుతం దేశంలో గతేడాది(2020) సెప్టెంబర్ నాటి కొవిడ్
సినీ కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కొవిడ్-19 టీకా ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని చిరంజీవి తెలిపారు.