Home » corona vaccine
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణ సంస్థగా గుర్తింపు పొందిన ఇండియన్ రైల్వేస్లో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపింది. భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఏకంగా 93వేల మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రైల్�
టీకాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఆ ప్రచారం మహిళలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ దాని సారాంశం ఏంటంటే.. వ్యాక్సినేషన్ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలట. పీరియడ్స్కు 5 రోజుల ముందు, పీరియడ్స్ కు 5 రోజుల తర్వాత టీకా వేసుకో�
కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలంతా మాస్కులు వాడుతున్నారు. అయినా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? తప్పు ఎక్కడ జరుగుతోంది? మాస్కుల విషయంలో మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి? కరోనాను ఎదుర్కొనే అంశంలో మనం చేస్తున్న తప్పులు ఏంటి? �
మన దేశంలోనూ పెద్ద ఎత్తున టీకా కార్యక్రమం నడుస్తోంది. ఈ క్రమంలో పలు సందేహాలు, ప్రశ్నలు, అనుమానాలు, భయాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో ఒక ప్రధాన సందేహం.. కరోనా నుంచి కోలుకున్న వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? లేదా? ఇప్పుడు అందర
గత వారంరోజులుగా కరోనా రెండవ తరంగాన్ని భారత్ ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వేలాది కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కొంతకాలం క్రితం ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది..
మన దేశంలో ఇప్పటి వరకు రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్. ఇటీవలే మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రష్యాకు చెందిన స్పుత్నిక్
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ మొదలైంది. టీకా ధరల విషయంలో కేంద్రానికి ఒకలా, రాష్ట్రాలకు మరోలా ఉండటపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రానికి 150 రూపాయలకు రా
దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతోంది. ఈ వైరస్ సృష్టిస్తున్న ప్రళయానికి యావత్ భారతావని వణికిపోతోంది. సెకండ్ వేవ్లో రెట్టింపు వేగంతో విస్తరిస్తున్న కరోనా దాటికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజులకు లక్షల్లో పాజిటి�
కాగా, వ్యాక్సినేషన్ వేళ కొన్ని సందేహాలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ టీకాలను ఎవరు తీసుకోవాలి? ఎవరు వాయిదా వేసుకోవాలి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీకాలు ఎవరికి ఇస్తారు? ఏ వయస్సులో వాళ్లు తీసుకోవడం క్షేమదాయకం? చిన్న పిల్లలకు ఎంద
కృష్ణా జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. గత మూడు రోజుల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రాణభయం పట్టుకుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.