Home » corona vaccine
రాష్ట్రంలో కొవిడ్ టీకా కొరత నెలకొన్న వేళ మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకాలు గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరాయి. వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న సమయాన వ్యాక్సిన్లు మాత్రమే మానవాళిని గట్టెక్కిస్తాయని అన్ని దేశాలు బలంగా నమ్ముతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతటి కీలకమైన వ్యాక్సిన్లపై మేధో సంపత్తి హక్కులను ఎత్తేసే ఆలోచన చేస�
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? హోం ఐసోలేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై చాలామందికి అనేక అనుమానాలు, సందేహాలు, భయాలు ఉన్నాయి. స్పష్టమైన అవగాహన లేదు. మరి నిపుణులు ఏమంటున్నారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ సహా పలు కీలక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్నినాని మీడియాకు త�
ఏపీలో కరోనా ప్రళయం కొనసాగుతోంది. కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,15,275 శాంపిల్స్ పరీక్షించగా, 18వేల 972 మంది కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 71మంది
తొలి డోసు టీకా తీసుకున్న వారు చాలామంది రెండో డోసు కోసం వెయిట్ చేస్తున్నారు. వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. రెండో డోసు తీసుకోవడంలో ఆలస్యం అయిపోతోందని కంగారు పడుతున్నారు. ఆలస్యంగా రెండో డోసు తీసుకుంటే, పని చెయ్యదేమో అనే సందేహం చాలామందిని వే�
కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోతుందా? రెండో డోసుతో ప్రయోజనం తక్కువేనా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన పలు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఆయా దేశాలు వ్యాక్సినేషన్ వ్యూహాన్ని
ఇప్పుడిప్పుడే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటోంది. వ్యాక్సిన్ కోసం లక్షలమంది తమ పేర్లు రిజిస్ట్రర్ చేసుకున్నారు. అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ల విషయంలో చాలామందికి అనేక సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కరోనా వ్�
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం(ఏప్రిల్ 30,2021) హెల్త్ బులిటెన్లో తెలిపింది. మరో 53 మంది కరోనాతో ప్�
వ్యాక్సినేషన్పై ప్రజల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టడానికి కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల తహశీల్దార్ సువర్ణ వినూత్నంగా ఆలోచించారు. తాసిల్ కార్యాలయంలోనే ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆఫీసుకు వచ్చే వారందరికీ..