Home » corona vaccine
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత
woman given six doses of corona vaccine shot : కరోనా టీకా వేయించుకోవాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు విడతలుగా రెండు డోసులుగా చేస్తారు. కానీ ఓ హెల్త్ వర్కర్ చేసిన ఘన కార్యం గురించి తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. కరోనా టీకా వేయించుకోవటాని�
ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ఇవాళ, రేపు.. తాత్కాలికంగా టీకా కార్యక్రమాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి రక్షణ కల్పించేది టీకా మాత్రమే అని అంటున్నారు. టీకా 2 డోసులు తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. అంతేకాదు కరోనా సోకినా త్వరగా
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో డీఆర్డీవో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా బారినపడ్డ వారి ఆరోగ్యం విషమిస్తే అత్యవసర వినియోగానికి గానూ వ్యాక్సిన్ రెడీ చేసింది.
చైనా తయారు చేసిన సినోఫార్మ్ COVID-19 వ్యాక్సిన్ను అత్యవసర వినియోగం కోసం WHO ఆమోదం తెలిపింది. ఇక ఈ వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా రోగనిరోధకత డ్రైవ్లలో ఉపయోగించవచ్చు. చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సిఎన్బిజి) యొక్క అనుబంధ సంస్థ అయిన బీజింగ్ బయో ఇన్
ప్రస్తుతం అందరికి కరోనా మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు ఉలిక్కిపడుతున్నారు. ఏ ఇద్దరు కూర్చున్నా డిస్కషన్ దాని గురించే. అంతగా, ఈ మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, కరోనా బారిన పడకుండా ఉండేందుకు కొందరు ఇంట్లో పలు చిట్కాలు పా
కరోనావైరస్ మహమ్మారి.. ప్రజలపై పగబడుతున్న వేళ హైదరాబాద్ నుంచి మరో కరోనా టీకా రాబోతోంది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించగా, త్వరలో
త్వరలో బయోలాజికల్ ఈ-టీకా
తెలంగాణలో రేపటి నుంచి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ నిలిపివేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కేవలం రెండో డోస్ వారికే మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.