Home » corona vaccine
దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ నిర్ణయమని, వ్యాక్సిన్ కొరత వల్ల ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికే ప్ర
కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం కుదేలైంది. ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది కరోనా. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉపాధి లేక బతికే దారి తెలీక అనేకమంది ఉసురు తీసుకుంటున్నారు. ఇలా ఎందరో జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపింది కరోనా.
ఏపీలో వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేవారు. ఏపీలో వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే 7కోట్ల డోసులు కావాలని అన్నారు. వాటిని ఎలాగైనా తెచ్చి ప్రజలందరికి ఉచితంగా టీకాలు వేస్తామని తెలిపారు. మొదటి ప్రయారిటీ 45ఏళ్లు దాటిన వారికే
వ్యాక్సినేషన్ విధానంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా బారినపడిన వారు వైరస్ నుంచి కోలుకున్నాక 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాలని తెలిపింది. కొవిడ్ 19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుల బృందం చేసిన సిఫార్సులకు కేంద్ర ఆరో�
Covid Vaccine 9 Months : కరోనా నుంచి కోలుకున్న వారికి టీకా ఎప్పుడు వేయాలి? ఎన్ని నెలల తర్వాత టీకా వేస్తే మంచిది? ఎంత సమయం తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై ప్రభుత్వ ప్యానెల్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్టీఏజీఐ) కేంద్రానికి కీలక సిఫ�
దేశం ఒకవైపు వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతోంది. మరోవైపు రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సిన్ భారీగా వృథా అవుతోంది. జాతీయ సగటుతో పోలిస్తే దేశంలోని 10 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా చాలా ఎక్కువగా ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సైతం ఈ జాబిత
టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్ బారినపడటమే. దీంతో వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడతామనే భయం అందరిలోనూ పెరిగ
కరోనా కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. అందరికి టీకాలు ఇచ్చే కార్యక్రమం జోరుగా సాగుతోంది. అయితే, తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు తీసుకునే సమయంలో �
216 cr vaccine doses: ఈ సంవత్సరం చివరి నాటికి, భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకుంటారని, ఈ మేరకు డిసెంబరు నాటికి దేశంలో వ్యాక్సిన్ వేయడానికి సంబంధించి పూర్తి రోడ్మ్యాప్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. దీని ప్రకారం జూలై నాట
Corona Vaccine: కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్ పై దృష్టిపెట్టాయి. వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి వ్యాక్సిన్ యొక్క ఉపయోగం గురించి ప్రజలకు తెలియచేస్తున్నాయి. ఇక కొన్న