Home » corona vaccine
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ కీలక, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో వ్యాక్సిన్ కొరత, ఉత్పత్తి సామర్ధ్యంపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. దేశ జనాభా, రాష్ట్రాల అవసరాలు, వ్యాక్సిన్ ఉత్పత్తి గణాంకాలను బేరీజు వేసుకున్న సీఎం జగన్… �
దేశంలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది. నిన్న(ఏప్రిల్ 28,2021) ఒక్కరోజే ఏకంగా 3వేల 645మంది కోవిడ్ తో చనిపోవడం కరోనా విలయానికి అద్దం పడుతుంది. ఇక 3లక్షల
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 80వేల 181 శాంపుల్స్ టెస్ట్ చేయగా 7వేల 994 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 58మంది కరోనాకు బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 29,2021) ఉదయం బు�
కరోనా రోగులకు ఇది గుడ్ న్యూస్ తో పాటు బిగ్ రిలీఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇకపై కరోనా బారిన పడితే ఆసుపత్రి పాలు కావాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎంచక్కా ఇంట్లోనే చికిత్స పొందే రోజులు రావొచ్చు. ఎందుకంటే.. ట్యాబ్లెట్ రూపంలో కరోనా మందు వస్తోంది.
గర్భంతో ఉన్నవారు, పిల్లలను కనాలనుకునే వారు కోవిడ్ టీకా వేయించుకోవచ్చా? పుట్టబోయే బిడ్డకు టీకా వల్ల ఏదైనా ప్రమాదం ఉందా?
మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వనున్నారు. ఈ పరిస్థితుల్లో పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో ఒక ప్రధానమైన సందేహం... టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు తీసుకోకపోతే ఏమవుతుంది? ఎక్క�
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 6వేల 551 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 26,2021) తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు మాత్రం పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43మంది మృతి
దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్నర లక్షల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3లక్షల 52వేల 991 కేసులు నమోదు కాగా.. మరో 2వేల 812 మంది
కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రలు కఠిన ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల లాక్ డౌన్ పెట్టగా, మరికొన్ని చోట్ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. మే 3 నుంచి దేశవ్యాప్తంగా ల
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 23,2021) ఒక్కరోజే రాష్ట్రంలో 50వేల 972 శాంపిల్స్ పరీక్షించగా 11వేల 698మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 37మంది కరోనాకు బలయ్యారు.