Home » corona vaccine
23 % corona Vaccine Wastage : ఒకపక్క కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపిస్తుంటే..మరోపక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది ప్రభుత్వం. ఓ పక్క వ్యాక్సిన్ అందుబాటులో లేక కొన్ని చిన్న చిన్న దేశాలు కష్టాలు పడుతుంటే..భారత్ లో మాత్రం వ్యాక్సిన్లు వృథా అ�
భారత్లో అంతకంతకు పెరిగిపోతున్న కేసులను చూస్తుంటే.. పరిస్థితి చేయిజారిపోయినట్టే కనిపిస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కిరిక వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
వ్యాక్సిన్ వేయించుకున్నాక జ్వరం, ఒళ్లు నొప్పులు, కొద్దిగా దగ్గు, జలుబు చేసినట్లు కూడా ఉంటుంది...
ఈ క్రమంలో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. కరోనా కట్టడి చర్యలపై అధికారులతో చర్చించారు. వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కోవిడ్ నియంత్రణకు మన దగ్గరున్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్ అని సీఎం జగన్ అన్నారు. కరోనా సమస్యకు తుది పరిష్కారం వ్యాక్సినేష�
AP Corona Cases : ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24గంటల వ్యవధిలో 6వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్లో 6వేలకుపైగా కేసులు �
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మరోసారి భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. 4వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 35వేల 732 శాంపుల్స్ పరీక్షించగా 4వేల 157మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా
దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి రెచ్చిపోతోంది. సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా నిత్యం
దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ లో వైరస్ మరింతగా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. దేశ ప్రజంలందరికి టీకాలు ఇ�
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సిన్. దీంతో ప్రజలంతా టీకా తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 10 �
కరోనా మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య 4వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 582 పరీక్షలు నిర్వహించగా.. 4వేల 228 కేసులు నిర్ధారణ అయ్యాయి.