Home » corona vaccine
తెలంగాణలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న(మార్చి 23,2021) రాత్రి 8 గంటల వరకు 70వేల 280 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా..
కోవిడ్ మహమ్మారి మరోసారి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. పల్లె, పట్నం అనే తేడా లేదు. అన్ని చోట్ల రెచ్చిపోతోంది. దీంతో కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఏపీలోనూ కరోనా తీవ్రత పెరిగింది. రోజూ 300కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగ�
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. వైరస్ ప్రభావం మరింత అధికమవుతోంది. కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆ సంఖ్య భారీగా పెరిగింది.
కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ లేదా కర్ఫ్యూని ప్రభుత్వం విధించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.
భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కరోనా పడగ విప్పింది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో
కరోనా వైరస్ పై పోరాడేందుకు ఇండియాలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాల్సిన అవసర్లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్దన్ అంటున్నారు. యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ లో కొవిడ్ 19 వ్యాక్సినేషన్ ..
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా 200కుపైగా కొత్త కేసులు నమోదవగా, ఇప్పుడా సంఖ్య 300దాటింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనావైరస్ తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కొత్త కేసులు 40వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 40వేల 953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వ్యాక్సిన్ వృథాలో తెలుగు రాష్ట్రాలే టాప్
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటివరకు 200కు పైగా నమోదవుతున్న కొత్త కేసులు.. ఈసారి 300 దాటింది.