Home » corona virus
ఆదివారం(మార్చి 29,2020) సాయంత్రం కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ, లాక్ డౌన్ అమలు, నిత్యవసర వస్తువుల సరఫరా,
విశాఖలో రోజురోజుకి కరోనా భయాలు పెరుగుతున్నాయి. విశాఖలో కరోనా అనుమానితుల సంఖ్య పెరిగింది. జిల్లాలో 154 అనుమానిత కేసులు వచ్చాయి. వారి నమూనాలు
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ తెలంగాణలో గుడ్ న్యూస్ వినిపించింది. తెలంగాణలో కరోనా బారిన పడ్డ వారు కోలుకుంటున్నారు. కరోనా సోకి
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మన దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.
వెస్ట్ బెంగాల్ లో ఓ పెళ్లి విందులో కరోనా కల్లోలం రేపింది. పెళ్లికి వచ్చిన ముగ్గురిలో కరోనా పాజిటివ్ వచ్చింది. మిగిలినవారిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. తూర్పు మిడ్నపూర్
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. అయితే
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులతోపాటు అత్యున్నత స్ధాయి అధికారులు హాజరు �
భారత రక్షణరంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కరోనాపై పోరుకు అస్త్రాలను తయారు చేస్తున్నది.