Home » corona virus
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 190కు పైగా దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఉంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
లాక్ డౌన్ పీరియడ్ లో బయటకు రావడానికి ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని మాస్క్ లతో, గ్లౌజులతో సిద్ధమవుతున్నారు. లండన్ లోని ఓ మహిళ దీని కోసం వినూత్న ప్రయత్నం చేసింది. జోర
కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదన్నారు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి 28వేల మంది ఏపీ రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. సుమారు 28వేల మంది విదేశీయుల�
కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు కొనసాగనున్న లాక్ డౌన్ ను చాలామంది ఉల్లంఘిస్తున్నారు. అవసరం లేకపోయినప్పటికీ రోడ్లపైకి వచ్చి లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. రోడ్లపై తిరగొద్దని ఇంటిపట్టునే ఉండా
కరోనా మహమ్మారి త్వరలోనే దశలవారీగా తగ్గుముఖం పడుతుందని నోబెల్ బహుమతి గ్రహీత, జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ అంచనా వేశారు. వేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19 వ్యాప్తికి త్వరలోనే తెరపడుతుందని చెప్పారు.
జర్నలిస్టులపై దాడులు చేయొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినా మీడియా ప్రతినిధులపై పోలీసులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న జర్నలిస్టులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏపీలో ఇప్పటివరకు 8 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క విశాఖలోనే
తెలంగాణాలో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించినా…ప్రజలు వినిపించుకోకపోవడంతో తీవ్రంగా రెస్పాన్ అయ్యారు. ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ? వారి వారి నియోజకవర్గాలకు వెంటనే
తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు పెంచినట్లు వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. నిత్యవసర వస్తువుల ధరలను పెంచే
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి