Home » corona virus
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన జగన్ సర్కార్, తెలంగాణ తరహాలో ఆంక్షలు విధించనుంది. ఉదయం, సాయంత్రం
కరోనా కట్టడికి ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు యువకులు, వ్యక్తులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. రోడ్లపై తిరక్కూడదు. అలా అయితేనే వైరస్ వ్యాప్త
ప్రభుత్వం నెత్తీ నోరు బాదుకుంటున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమతో పాటు అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి సహకారం ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారు హో�
ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ క్లాస్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంగళవారం(మార్చి 24,2020) మీడియాతో మంత్రి మాట్లాడారు. కొత్త పరీక్షల తేదీల�
కరోనా భయపెడుతోంది. జనాన్ని బయటకు రావొద్దని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, అవేవీ తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు పట్టినట్టు
కరోనా వైరస్ లాంటివి వ్యాప్తి చేస్తే..ఇక వారు చిప్పకూడు తినాల్సి వస్తుంది. అంటే అర్థమైందా…అదే జైలు శిక్ష పడుతుందన్నమాట. మనుషు ప్రాణాకు ముప్పు కలిగించే వ్యాధులు, వైరస్ ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జైలు శిక్షతో పాటు భారీ జ�
భూంకపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు.. ఇంకా ఏవేవో.. ప్రపంచం నాశనం అయిపోతుంది. అప్పుడెప్పుడో ఎవరెవరో చెప్పేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది. కలియుగం అంతం అయిపోయింది. కరోనాతోనే అంతం.. అంటూ ఒకటా? రెండా? బోలెడు వార్తలు.. ఏందీ ఇవన్నీ నిజం అని నమ్ముతున్నారా? అ�
ఇప్పటి వరకు కరోనా టెస్టులు చేయాలంటే వైద్యపరీక్షలు చేసి పాజిటివ్గా తేలితే.. ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం శాంపిల్స్ పుణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపించేవారు. ఆ రిపోర్ట్స్ రావడానికి సమయం పట్టేది. రిపోర్ట్స్ వస్తే కానీ వారికి వైరస్ ఉందో? లేదో తెలిసేద�
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సత్యప్రసన్న నగర్ లో కరోనా వైరస్ కలకలం రేపింది.
గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఆర్మీ ఉద్యోగికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. అతన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.