Home » corona virus
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోమవారం(మార్చి 23,2020)
లాక్ డౌన్ ఉన్నా హైదరాబాద్ లో ప్రజలు లెక్క చేయడం లేదు. భారీ సంఖ్యలో ప్రజలు వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. నగరంలో ఏ రోడ్డుపై చూసినా వాహనదారులే కనిపిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అంతా ఆందోళన చెందుతున్నారు. ప
కరోనా వైరస్ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 22,2020) దేశవ్యాప్తంగా జనతా
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఎఫెక్ట్ లోక్ సభ పైనా పడింది. కరోనా ముప్పు కారణంగా లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3వరకు
ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, స్పెయిన్, అమెరికా, చైనా.. ఇప్పటివరకు హై రిస్క్ ఉన్నట్లుగా ప్రకటించబడిన దేశాలు.. ఆ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం కత్తి మీద సాము లాంటిదే.. అయినా ఆ సాము చ�
కరోనా వైరస్ భారతదేశంలో విజృంభిస్తోంది. వందల సంఖ్యలో నెగటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. దీంతో కఠిన ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రధానంగా ప్రజా రవాణాపై దృష్టి సారించింది. ఇతర ప్రాంతాల వైపు వెళ్లకుండా �
విజయవాడలో కరోనా సోకిన వ్యక్తి సెల్పీ వీడియో విడుదల చేశాడు. కరోనాను ఎదుర్కొనేందుకు తనకు మద్దతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబాన్ని ఇబ్బంది
అవును నిజమే. కర్ఫ్యూ నిబంధన ఉల్లంఘించి రోడ్డు మీదకు వచ్చిన 400మంది పౌరులను అరెస్ట్ చేశారు. షాకింగ్ గా ఉన్నా నమ్మాల్సిందే. అయితే మన దేశంలో కాదు లెండి.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా
కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిపివేసింది. మార్చి 31వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. మార్చి 31 తర్వాత పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని కేంద్రం �