Home » corona virus
అత్యంత భీకరంగా దాడి చేసిన కరోనా వైరస్ ను చైనా ఎలా ఎదుర్కొంది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనాను కట్టడం చేయడం చైనాకు ఎలా సాధ్యపడింది..?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తోంది. వేల సంఖ్యలో ప్రజలను బలితీసుకుంది. ఇంకా కరోనా బారిన పడుతున్నవారి, చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం �
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి
కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రజలను, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేక్ న్యూస్ లతో, అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాలో హల్ చల్
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పుడు
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా శనివారం(మార్చి 28,2020) మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 17కి పెరిగింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోద�
కరోనా వైరస్ మహమ్మారి గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఏకంగా ఎమ్మెల్యేని, ఆయన కుటుంబసభ్యులను అధికారులు ఐసోలేషన్ కి తరలించారు. కరోనావైరస్ సోకిందన్న
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో శనివారం(మార్చి 28,2020) కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజల సంక్షేమం కోసం
లండన్ లోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయం బర్మింగ్ హామ్ ఎయిర్ పోర్టులో భారీ మార్చురీ నిర్మాణం జరుగుతోంది. ఏకంగా ఒకేసారి 12వేల మృతదేహాలను భద్రపరిచేలా ఈ