Home » corona virus
కరోనా వైరస్ పేరు చెప్పి మిర్చి వ్యాపారులు దోపిడీకి తెర తీశారు. కమీషన్ ఏజెంట్లు ధరలు భారీగా తగ్గించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా వైరస్ కల్లోలానికి కారణమైన చైనాలో 10 మంది యువతులతో సహా 58 మంది భారత ఇంజినీర్లు చిక్కుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ భయం ప్రతి ఒక్కరిలోనూ పట్టుకుంది. ఎవరికి వారు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఏ ఒక్కరూ బయటకు రావటానికి భయపడుతున్నారు. వచ్చినా ముఖానికి మాస్క్ లు ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవటం ఇలాంటి చిన్న చిన్న చిట్కా�
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వూహన్ నగరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ
Coronavirus ప్రపంచాన్ని భయపెడుతోంది. కొంతకాలంగా చైనాను వణికిస్తున్న ఈ వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్ మృతుల సంఖ్య
Coronavirus.. ఇదో ప్రాణాంతక వైరస్.. దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుడుతోంది. చైనాలోని వుహన్ సిటీలో పుట్టన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని
కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. రాష్ట్రపతి ప్రసంగం, కీలక బిల్లులు, కోనా వైరస్, వివిధ దేశాలతో ఒప్పందాలు సహా కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్... భారత్లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. హైదరాబాద్లోనూ కరోనా లక్షణాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరడంతో ఆందోళన మొదలైంది.
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్..మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. చైనాలో వుహానాలో ఈ వైరస్ ధాటికి చాలా మంది చనిపోతున్నారు. 110 మంది వరకు మృతి చెందినట్లు అంచనా. అయితే..ఓ బీర్ కంపెనీ మాత్రం తల పట్టుకొంటోంది. ఇదే�
కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై పడిపోతోంది. చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. ప్రపంచాన్ని చైనా వైరస్ వణికిస్తోంది. ఆర్థిక వ్యవస్థలకు మరింత ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. వృ