Home » corona virus
వూహాన్, హుబాయ్ రాష్ట్రానికి రాజధాని. కరొనా వైరస్ టెస్ట్ ల కోసం హాస్పిటల్స్ దగ్గర క్యూలో కనిపిస్తున్నారు. కొందరికి జ్వరం వచ్చింది. నిల్చోలేకపోతున్నారు. తమ ఆత్మీయులు కరోనా వల్ల చనిపోతే…వాళ్లను చూసేందుకు కూడా చైనా ఒప్పుకోవడంలేదు. డాక్టర్లు �
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పటివరకు ఆ దేశంలో 490మంది ప్రాణాలు తీసింది. 24వేల662 కరోనా కేసులు చైనాలో నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో లేకపోవడంతో రోజురోజుకీ ప్రాణాలు కోల్పోతున్న వారి
కరోనా ప్రపంచ దేశాలను వణకిస్తోంది. చైనాను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. బుధవారం 9 మంది అనుమానితులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరారు. గా�
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణకిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. హైదరాబాద్ గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగుల కోసం రెండో వార్డు�
చైనాలో ప్రబలిన ప్రాణాంతక కరోనా వైరస్ గుంటూరు మిర్చి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ దేశానికి ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు కుదేలయ్యారు.
కరోనా వ్యాప్తిని నివారించేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
చైనాలోని(china) వుహాన్(wuhan) నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్(coronaviurs) ధాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఈ వైరస్ తో మనుషులు పిట్టలా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు 600లకు పైగా మరణాలు సంభవించాయి. దాదాపుగా 15వేలమంది ఈ వైరస్ బారిన పడినట్టుగా గణాంకాలు చెబుతున్�
చైనాలో కరోనా కంటే రాష్ట్రంలో ఎల్లోవైరస్ ప్రమాదకరమైందని పౌరసరఫరాలశాఖమంత్రి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో 55 లక్షలమందికి జగన్ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే ఎల్లోమీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మం
కరోనా వైరస్ మందుబాబులకు అవకాశంలా మారింది. డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో బ్రీత్ అనలైజర్ వాడితే వైరస్ సోకుతుందంటూ కొత్త నాటకం మొదలుపెట్టారు. పోలీసుల కోసం మా ప్రాణాలు తీసుకోవాలా అంటూ వాదిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్లను పక్కనబెట్టాలంటూ పో
కరోనా తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ వైరస్ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.