Home » Coronavirus India
భారత దేశంలో కరోనావైరస్ కేసులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3970 పాజిటివ్ కేసులు, 103మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 85,940కి చేరుకుంది. దీంతో 85,000 మార
భారతదేశంలో కరోనా లాక్ డౌన్ మూడో రోజుకు చేరుకుంది. 21 రోజుల లాక్ డౌన్ వ్యవధిలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కశ్మీర్ లో నమోదైన తొలి మరణంతో భారత్ లో మృతుల సంఖ్య 13కి చేరింది. కొవిడ్-19 వైరస్ కే�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో భయాందోళన నెలకొంది. విదేశాల నుంచే వారిలోనే ఎక్కుమందికి కరోనా లక్షణాలు ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారిని ఎయిర్ పోర్టుల వద్దే స్ర్కీనింగ్ పరీక్షలు ని�