Home » Coronavirus India
దేశంలో రోజువారీ కరోనావైరస్ సోకినవారి సంఖ్య 71 రోజుల తరువాత చాలా తక్కువగా నమోదైంది. ఆరోగ్య మంత్రిత్వశాఖ లేటెస్ట్ లెక్కల ప్రకారం, గత 24గంటల్లో కొత్తగా 80,834 కొత్త కరోనా కేసులు వచ్చాయి. 3వేల 303మంది కరోనా సోకినవారు ప్రాణాలు కోల్పోయారు.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్వేవ్ తగ్గుముఖం పట్టింది. ప్రపంచంలో కరోనా కారణంగా ప్రతి మూడవ మరణం భారతదేశంలో జరుగుతోండగా.. క్రియాశీల కేసుల విషయంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న భారత్లో గడిచిన 24గంటల్లో దేశంలో లక్షా 636 కరోనా కేసులు మాత్రమే వెలుగ�
శంలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోండగా.. మరణాలు మాత్రం తగ్గట్లేదు. గతనెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్ కేసులు ఇప్పుడు లక్షా 20వేలకు చేరుకున్నాయి. ఇదే సమయంలో 3380 మంది చనిపోయారు.
CMIE Report:కోటి ఉద్యోగాలు ఉష్
కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. లాక్ డౌన్లు, ఆంక్షలు పని చేస్తున్నాయి.
దేశంలో హడలెత్తించిన కరోనా సెకండ్ వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పడుతుంది. దేశంలో వరుసగా నాలుగో రోజూ కరోనా కేసులు 10శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 52వేల 644 కొత్త కేసులు మాత్రమే దేశంలో నమోదయ్యాయి.
కరోనాకు కొత్త మందు... ఫలించిన శాస్త్రవేత్తల కృషి
కరోనావైరస్ మహమ్మారి రెండవ తరంగానికి వ్యతిరేకంగా భారత్ యుద్ధం చేస్తోంది. ఈ సమయంలో సీనియర్ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ ఇండియన్
భారత్కు లాక్ వేస్తేనే లాభం
భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా ధాటికి మహారాష్ట్ర అల్లకల్లోలమైపోతోంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూలు, వారాంతంలో లాక్ డౌన్లు, 144 సెక్షన్ విధించినా కరోనా నియంత్రణలోకి రావడం లేదు. పూర్తి లాక్ డౌన్ ఒక్కటే సరైన మార్గంగా కనిపిస్తోంది.