coronavirus

    సీఎం జగన్ కు అమిత్ షా ఫోన్

    April 26, 2020 / 10:59 AM IST

    ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ చేశారు. కోవిడ్‌–19 నివారణపై 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అమిత్‌షా ఫోన్‌ చేసిన విషయాన్ని అధికారులకు సీఎం జగన్ తెలియచేశారు. ఏప్రిల్‌ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, �

    ఆ రోజుకి ఒక్క కరోనా కేసు కూడా ఉండదు: స్టడీ

    April 26, 2020 / 08:19 AM IST

    గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ కరోనా హాట్ స్పాట్లుగా మారిపోయాయని నిపుణులు అంటున్నారు. శుక్రవారం నీతి అయోగ్ సభ్యుడు మెడికల్ మేనేజ్‌మెంట్‌పై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపి కీలక విషయాలు చెప్పారు.

    హాలీవుడ్ హీరో రక్తంతో కరోనా వ్యాక్సిన్

    April 26, 2020 / 07:22 AM IST

    కరోనా వైరస్ నుంచి కోలుకున్న టామ్ హాంక్స్, రీటా విల్సన్ వారి రక్తాన్ని డొనేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మహమ్మారికి మందు తయారీలో వారి బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపార

    విజయవాడలో కొంపముంచిన హౌసీ, పేకాట, విందులు

    April 26, 2020 / 02:36 AM IST

    విజయవాడలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో... అధికారులు కరోనా నియంత్రణపై దృష్టి సారించారు. మొదట్లో కృష్ణలంకకు చెందిన పానీపూరి వ్యాపారితో కొంతమందికి వైరస్‌ సోకినట్టు భావించారు. క

    నిమిషం పాటు శ్వాసను బిగబట్టి ఉంచితే కరోనా లేనట్లే

    April 25, 2020 / 02:01 PM IST

    ఒక నిమిషం పాటు ఎవరైతే శ్వాసను బిగబట్టి ఉంచగలరో వారికి కరోనా లేనట్లేనని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. "ఆజ్ తక్" ఈ-అజెండా కార్యక్రమంలో రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ... కరోనా ల

    నిన్న అష్టాచెమ్మా, నేడు పేకాట.. పేకాట ఆడి 17మందికి కరోనా అంటించాడు

    April 25, 2020 / 12:00 PM IST

    తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో కరోనా సోకిన ఓ మహిళ అష్టాచెమ్మా ఆడి 31మందికి కరోనా అంటించిన ఘటన మర్చిపోక ముందే.. ఏపీలోని విజయవాడలోనూ అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి పేకాట ఆడి 17మందికి కరోనా అంటించినట్లు తేలింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్�

    ఆర్థిక ఇబ్బందులున్నా కరోనా నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణలో రాజీపడొద్దు : కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.

    April 25, 2020 / 11:55 AM IST

    కరోనా వైరస్ వల్ల తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటీకీ.  ప్రజారోగ్య పరిరక్షణలో ఎంతమాత్రం రాజీపడొద్దని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. కరోనా వైరస్  వ్యాప్తి నిరోధంపై శనివారం ఆయన ఢిల్లీ నుండి వివి�

    ‘ఆ బలమే కరోనా నుంచి భారతీయులను కాపాడుతోంది’… చైనా డాక్టర్ సంచలన వ్యాఖ్యలు

    April 25, 2020 / 11:33 AM IST

    కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో భారతదేశం విజయం సాధించిందని చైనా కాపాడిందని వైద్య నిపుణులు అంటున్నారు. భారతీయులను వారి మనో బలమే కాపాడిందని చెబుతున్నారు. భారత్ లో చిక్కుకున్న చైనా విద్యార్థులతో ఆ దేశ ప్రముఖ వైద్య నిపుణులు ఝాంగ్ వెన్ హాంగ్  వీడ�

    సెలూన్లు, రెస్టారెంట్లు, బార్లకు పర్మిషన్ లేదు

    April 25, 2020 / 11:26 AM IST

    కరోనా లాక్ డౌన్ నుంచి  కేంద్రం కొన్ని వ్యాపార సంస్ధలకు నేటి నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ అంశంపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వాత్సవ్ మరింత క్లారిటీ ఇచ్చారు.  కేంద్రం ఇచ్చిన ఆదేశాలు కేవలం వస్తువులను అమ్మే షాపుల గురించి మాత్

    లాక్ డౌన్ ఉల్లంఘించిన యువకులు…కరోనా పేషెంట్ పక్కన కూర్చోబెట్టిన పోలీసులు

    April 25, 2020 / 11:08 AM IST

    లాక్ డౌన్ ఉల్లంఘించవద్దు అంటూ ప్రభుత్వాలు,మీడియా సంస్థలు ఎంత మొత్తుకుని చెబుతున్నా అవేమీ పట్టికోకుండా రోడ్లపై జాలీగా తిరుగుతున్నారు కొందరు ఆకతాయిలు. మొఖానికి మాస్క్ లేకుండా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై బైక్ వేసుకుని సరదగా తిరుగు�

10TV Telugu News