Home » coronavirus
కరోనా వైరస్ సోకిన యువతి ఫోటోను తన వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనా రోగుల పట్ల గోప్యత పాటించాలని వారి వివరాలు ఫోటోలు ప్రచురించవద్దని, ప్రచ
వూహన్లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్.. ఈ జాతి వైరస్లలో 30రకాలు ఉన్నాయి. ఈ వైరస్ మన దేశంలో విస్తరిస్తుండగా.. గుజరాత్ రాష్ట్రంలో కూడా సెగలు పుట్టిస్తుంది. COVID-19 మరణాల రేటు కరోనా వైరస్ L- రకం జాతి కారణంగా ఎక్కువగా ఉండవచ్చునని
కరోనా వైరస్ కారణంగా కొంతమంది బలవతుండగా..మరికొంత మంది దీని నుంచి బయటపడుతున్నారు, చిన్న పిల్లల నుంచి మొదలుకుని…వృద్ధుల వరకు ఇందులో ఉన్నారు. 100 సంవత్సరాలు దాటిన వారు కూడా కరోనాను జయించారు. తాజాగా మూడు నెలల బాలుడు ఈ జాబితాలో చేరారు. ఎలాంటి మందుల
ఇటలీ రీసెర్చర్లు కొత్త విషయాన్ని కనుగొన్నారు. గాలి కాలుష్యం సృష్టించే పదార్థాలపైనే కరోనా వైరస్ అణువులు ఉంటున్నాయని గుర్తించారు. ఇటలీలోని పల్లె పరిసరాలు, పరిశ్రమ వాతావరణాల్లోని శాంప
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది విజయవాడ వాసుల పరిస్ధితి. కరోనా వ్యాప్తి చెందుతుంది, లాక్డౌన్ను పాటించండి, ఇళ్ల నుంచి ఎవరూ బయటకురావొద్దని అధికారులు మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఫలితంగా కృష్ణా జిల్లా వాసులను వణికించే రేంజ్ �
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మళ్లీ విధులు నిర్వర్తించేందుకు రెడీ అవుతున్నారు. 2020, ఏప్రిల్ 27వ తేదీ సోమవారం నుంచి ఆయన విధులకు హాజరు కానున్నారు. ఇంతకాలం కరోనా వైరస్ కారణంగా ఆయన చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు క్వార�
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా ఓ ఆట ఆడుతోంది. వైరస్ కేసులు తక్కువగా నమోదవుతుండడం..మరలా కేసులు అధికం అవుతుండడంతో ప్రజల సంతోషం ఎక్కువ సేపు నిలబడడం లేదు.
కరోనా ఎంతో మందికి షాక్ ఇస్తోంది. జీవితాలను ప్రభావితం చేస్తోంది. భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు తీవ్ర ఇబ్బందులు పడు
కొవిడ్-19 గబ్బిలాల్లో, పెంగ్విలిన్ లలో, ఇతర అడవి జంతువుల్లోకి వ్యాప్తి చెందడానికి లింక్ ఏమైనా ఉందా.. జెనెటిక్ గా వ్యాప్తి చెందే జబ్బుల్లో సంబంధముందా.. తెలుసుకుందాం. ప్రపంచానికి పరిచయమైన COVID-19ఒక్కొక్కటిగా దేశాలన్నింటినీ చుట్టుముట్టింది. చైనాలో�
కోవిడ్–19 నివారణపై 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు.