coronavirus

    కరోనా ఎఫెక్ట్, 4 కోట్ల మంది దగ్గర ఫోన్లు ఉండవు

    April 25, 2020 / 06:19 AM IST

    యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ముందు ముందు మరిన్ని వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపనుంది. కాగా, కరోనా వైరస్ కట్�

    భారత్ లో కరోనా కేసులు 24, 506… మృతులు 779

    April 25, 2020 / 06:07 AM IST

    భారత దేశాన్ని కరోనా మహమ్మారి విణికిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతులు కూడా అంతకంతకూ పెరుగుుతున్నారు. దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల 596కు చేరింది. 779 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 18 వేల 668 యాక్టివ్ కేసులు ఉండగా, 5 �

    Gold Price:బంగారం ప్రియులకు బిగ్ షాక్, 10 గ్రాముల ధర రూ.52వేలు

    April 25, 2020 / 05:39 AM IST

    కరోనా వైరస్ దెబ్బతో యావత్ ప్రపంచం విలవిలలాడుతోంది. లక్షలాది మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కరోనా దెబ్బకు మనిషే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకా

    జూలై లేదా ఆగస్టులో.. భారత్‌లో రెండోసారి విజృంభించనున్న కరోనా వైరస్

    April 25, 2020 / 03:16 AM IST

    యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్‌ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు

    కరోనా ఏయే అవయవాలపై ఎక్కువగా దాడి చేస్తుందంటే?

    April 25, 2020 / 01:26 AM IST

    కరోనా వైరస్ చాప కింద నీరులా చేరుతోంది. తెలియకుండానే మనిషి ప్రాణాలను హరిస్తోంది. శరీరంలోని ప్రధాన అవయవాలపై ముప్పేట దాడి చేస్తోంది. ఒక్క ఊపిరితిత్తులపైనే కాదు.. శరీరంలో పలు అవయవాలపై కరోనా ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. ముందుగా కళ్లు, గొంత�

    India:భారత్ లో తొమ్మిది కరోనా రహిత రాష్ట్రాలు

    April 24, 2020 / 02:12 PM IST

    కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తున్నాయి. దేశంలో కరోనా రహిత రాష్ట్రాలు

    రష్యాలో ఒక్క రోజులో 5, 849 కరోనా కేసులు

    April 24, 2020 / 02:07 PM IST

    కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. రష్యా  అతలాకుతలమవుతోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో రష్య�

    లాక్ డౌన్ పాస్ తీసుకుని వివాహేతర సంబంధం : షాక్ కు గురైన భార్య

    April 24, 2020 / 11:38 AM IST

    కరోనా వైరస్ వ్యాధి నిరోధంలో భాగంగా ప్రభుత్వం విధించిన  లాక్ డౌన్ తో చాలా మంది ఇళ్ళకే  పరిమితమయ్యారు.  ఈ లాక్ డౌన్ వేళ ఇంట్లో భార్యా భర్తల మధ్య చిరాకులు ఎక్కువయ్యాయి. మహిళలపై గృహ హింస కేసులు గతంలో కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.  కొన్ని రంగాలకు  

    corona virus:పారిశుద్ద్య కార్మికులకు సోకిన కరోనా

    April 24, 2020 / 10:21 AM IST

    దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. 2 వేల 376 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఢిల్లీలోని పారిశుద్ద్య కార

    పొగాకులోని నికోటిన్ తో కరోనా వైద్యం, ఫ్రాన్స్‌లో తాజా అధ్యయనంలో వెల్లడైన కొత్త విషయం

    April 24, 2020 / 09:46 AM IST

    కంటికి కనిపించని సూక్ష్మజీవి కరోనా వైరస్‌ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటోంది. ఇంతవరకు కోవిడ్‌-19 జన్యుక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో పూర్తిస్థాయిలో �

10TV Telugu News