Home » coronavirus
కరోనా వైరస్ నేపథ్యంలో భారత్.. దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. వైరస్ కేసులు పెరుగుతుండటంతో మే3, 2020 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల కార్మికులతో సహా పల�
కేంద్రం ప్రకటించిన రెడ్జోన్ జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. రెడ్జోన్లను నిర్ధారించడంలో శాస్త్రీయత లేదని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కనీసం సంప్రదించలేదన్న
ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాప్తిస్తోంది. రోజురోజుకీ ఎన్నో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. ఇప్�
హైడ్రాక్సీక్లోరోక్విన్(HCQ). యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తున్న వేళ.. అన్ని దేశాలు సంజీవనిలా చూస్తున్న మెడిసిన్ హెచ్ సీక్యూ. మలేరియాను కట్టడి చేసే ఈ డ్రగ్.. ఇప్పుడు కరోనా చికిత్సలో ప్రభావవంతంగా పని చేస్తోంది. దీంతో అందరి చ�
కరోనా వైరస్. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న వైరస్. ప్రపంచవ్యాప్తంగా 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. లక్షా 45వేల మంది మరణించారు. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన కరోనా క్రమంగ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పలు దేశాలు ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) చేసిన పరిశోధనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. భారత్లో నివసించే గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు గు�
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. చిన్న గ్రామాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను
కరోనా వైరస్ నియంత్రణకు ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సీన్ అందుబాటులో లేదు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను కట్టడి చేయాలంటే ప్రపంచ దేశాల ముందు ఉన్న ప్రధాన ఆయుధం.. లాక్డౌన్ ఒకటే.. సామాజిక దూరంతో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచమంతా ప
మొదట వృద్ధులే కరోనా వైరస్ బారిన పడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ యువతకు కూడా ఈ వైరస్ ఎక్కువగా సోకుతోందని మొన్న తేల్చారు. ఇప్పుడు మరో షాకింగ్
కరోనా వైరస్ వల్ల తీవ్రమైన అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అనుకూలమైన ప్లాస్మా థెరపీ యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి టెస్ట్ లు నిర్వహించేందుకు ఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేసే ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివల్ అండ్ బైలియరీ స