Home » coronavirus
ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్న జగన్ సర్కార్ తాజాగా �
కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ (76) నిన్న(ఏప్రిల్ 15,2020) మృతి చెందాడు. వైద్యుడికి కరోనా వైరస్ ఉన్నట్లు చనిపోయిన తరువాత పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో
కరోనా వైరస్కు ఎలాగో మందు లేదు. అది వచ్చేసరికి ఏడాదిపైనే పడుతుంది. అందుకే మలేరియా మందు ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’తో కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తుందని చాలా దేశాలు అదే నమ్ముతున్నాయి. కరోనా బాధితులను రక్షించుకునేందుకు అమెరికా, బ్రెజిల్ దేశా�
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేగింది. ఐదేళ్ల బధిర బాలుడు కరోనా బారినపడ్డాడు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బధిరులకు గుంటూరులో శస్త్రచికిత్స చేస్తున్న విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ స�
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం (ఏప్రిల్ 15, 2020) పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో అన్ని రకాల షాపులు, వ్యాపారాలు మూతబడ్డాయి. ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న కొత్తగా 6 కేసులే నమోదు అయ్యాయి
మనుషులను పట్టిపీడుస్తున్న కరోనా మమహ్మారి గబ్బిలాల నుంచి వ్యాపించిందా? అయితే గబ్బిలాల్లో ఉన్న ఈ ప్రాణాంతక వైరస్ వాటిని ఏం చేయలేకపోతుంది? కేవలం మనుషులపైనే ఎందుకింతగా ప్రాణాంతకంగా మారింది? గబ్బిలాల్లో ఉన్న ఆ శక్తి ఏంటి? మనుషుల్లో వైరస్ తట్టు
కరోనా ఎలా వస్తుంది? ఎలా వ్యాప్తిస్తుంది? ఇప్పటికీ అంతుబట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపించిందని తొలుత భావించారు. తర్వాత సీన్ మారిపోయింది.
మరికొద్ది రోజులు థియేటర్లకు కష్టాలు తప్పవంటున్న బాలీవుడ్ నటి టిస్కా చోప్రా..