Home » coronavirus
ప్రపంచాన్ని కరోనా భూతం వీడడం లేదు. చైనా నుంచి వచ్చిన ఈ కనిపించని పురుగు..ప్రపంచ దేశాలను చుట్టివేసింది. లక్షల సంఖ్యలో బలయ్యారు. భారతదేశంలోకి ప్రవేశించిన ఈ రాకాసి..వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలువురు చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ల�
32 కోట్లకు మందికి పైగా సరిపడా నిధులను మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఇస్తామని హామీ ఇచ్చిన వాటిని విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 21రోజుల పాటు పేద ప్రజల పడిన ఆర్థిక భారం
ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా సోకిన కరోనాకు ప్రయోగాత్మకంగా ఎటువంటి మందులు తయారుచేయలేకపోయారు. ఇటీలవ చైనాలోని గ్సిన్వా మీడియా తెలిపిన కథనం ప్రకారం.. రెండు టెస్టుల్లో తయారైన మందులను అప్రూవ్ చేసింది చైనా ప్రభుత్వం. బీజింగ్ కు చెందిన నస్
ఆర్థిక సాయం అందించకుండా పొగడ్తలు మాకవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేరళ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఎటువంటి ఆర్థిక సాయాన్ని ప్రకటించకుండా పొగడ్తలు మాత్రమే కురిపించిన మోడీని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజక్ విమర్శించారు. క్లిష
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లో వెబ్ సిరీస్, సినిమాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనుల తాలుకూ విషయాలను, వర్కౌట్స్, ఇళ్లు క్లీన్ చే�
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయుల వీసా పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) తన వెబ్సై�
ప్రస్తుత సమయంలో డాక్టర్లే సూపర్ హీరోలు. వేల కొద్దీ హెల్త్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులు కుటుంబాలను వదిలేసి హాస్పిటళ్లలోనే గడిపేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని హాస్పిటల్లో ఎమర్జెన్సీ డాక్టర్లుగా సేవలు అందిస్తున్న మ్యాక్స్, గ్రెటాలు ఆదివారం పె
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ను మే 3వరకూ పొడిగించడంతో దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి 20 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లా�
నటి శ్రియా శరణ్ భర్త ఆండ్రూకి కరోనా లక్షణాలుండడంతో సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నాడు..
ఓ వైపు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంటే..మరోవైపు మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుక్క మందు కావాలంటూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. వీరి పరిస్థితిని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. డబుల్, త్రిబుల్ ఛార్జీలు వేస్తూ..అందినకాడి�