Home » coronavirus
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ కి ప్రజలంతా సహకరించి పక్కాగా పాటిస్తున్నారని రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల రవాణాకు అనుమతి ఇచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొంత మందికి అత్యవసర ప్రయాణాల
మంత్రి కేటీఆర్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది..
కరోనా వైరస్ భయంతో జమ్మూకశ్మీర్ లో వేలసంఖ్యలో చెట్లను నరికేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో 42వేల ఆడ “పోప్లార్”చెట్లను నరికేయాలని గత వారం స్థానిక యంత్రాంగం సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ను ఆదేశించింది. రైతులు,ప్రేవేట్ ల్
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.
ఏపీలో కరోనా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం(ఏప్రిల్ 12,2020) సాయంత్రానికి
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్ను పరీక్షించే రాపిడ్టెస్టింగ్ కిట్లు వారం క్రితం దేశానికి రావాల్సిఉన్నా, ఇప్పటి వరకు రావకపోవటంతో, వచ్చే వారంలో అయినా అందుబాటులోకి వస్తాయా లేదా అన్న సందిగ్ధం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజి�
పరీక్షల్లో కరోనా పాజిటివ్ వారడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఇద్దరు పేషెంట్లు తిరిగి మళ్లీ హాస్పిటల్ లో చేరారు. మరోసారి టెస్ట్ చేయడంతో ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దేశరాజధాని ఢిల్లీకి దగ్గర్లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. నోయిడా�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ 2.0 దిశగా భారత్ ముందుకెళ్తుంది. లాక్ డౌన్ యొక్క తదుపరి దశకు భారత్ ఎలా ముందుకు వెళ్ళుంది అనే సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. రేపు మోడీ ప్రకటన గత నెలలో ప్రధాని ప్రకటించిన 21రోజుల దేశవ్యాప్త లాక�
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిరుపేదలు, వలస