Home » coronavirus
అమెరికాలో కరోనా కేసులు,మరణాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా రికార్డు స్థాయిలో అగ్రరాజ్యంలో కరోనా కేసులు,మరణాలు నమోదవుతున్నాయి. ఎంత ప్రయత్నించినా కరోనాకు అమెరికా అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఇప్పటివరకు అమ
లాక్ డౌన్ పొడిగింపుపై ఏపీ సీఎం జగన్ ప్రతిపాదన అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోబోతున్నారా? అందుకే దేశాన్ని మూడు జోన్లగా విభజించనున్నట్టు ప్రకటించారా? కరోనా ప్రభావిత ప్రాంతాల్లోనే లాక్ డౌన్ కొనసాగించి.. కరోనా కేసులు తక్కువ లే
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కరోనా భయం అమాయకుల ప్రాణాలు తీస్తోంది. కరోనా సోకి కొందరు
కరోనా వైరస్ కోరల్లో అగ్రరాజ్యం అమెరికా అల్లడిపోతోంది. రోజురోజుకీ వేల సంఖ్యలో పాజిటీవ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అమెరికాలోని ప్రధాన భూభాగాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ �
న్యుమోనియాకు ప్రారంభ దశలో ఉన్న COVID-19 రోగులకు నాలుగు రకాల ఔషధాల మిశ్రమంతో కేరళ ఆస్ప్రత్రిలో వైద్యం చేస్తున్నారు అక్కడి వైద్యులు. ఇలా నాలుగు ఔషధాలను మిక్స్ చేసి ట్రీట్ చేయడం ద్వార
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ పొడిగించేదిశగా భారత్ ముందుకెళ్తుంది. అయితే ఈ సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)మాట్లాడుతూ…రెండో విడత లాక్ డౌన్ లో వైరస్ ప్రాసారాన్ని మాత్రమే పరిణలోకి తీసుకోకూడదని,ప్రజల జీవ�
కరోనా వైరస్ ప్రపంచ భౌగోళిక రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా మబ్బులు తొలగిపోయాక ప్రపంచ ముఖ చిత్రమే మారిపోతుందని అనేక అంచనాలు సాగుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం అమెరికా తన సూపర్ పవర్ స్థానం కోల్పోతుంది. ప్రపంచ అధికార కేంద్రం పశ
సోమవారం నుంచి రెడ్ జోన్లు,ఆరెంజ్ జోన్లలో ఢిల్లీలో భారీ శానిటైజేషన్ డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం(ఏప్రిల్-12,2020)ప్రకటించారు. దేశ రాజధానిలో కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్లను రెడ్ జోన్లు,హై రిస్క్ జోన్లను,ఆరెంజ్ జోన్లు
ఒక దేశం సూపర్ పవర్ కావాలన్నా , ప్రపంచం మీద తన పట్టు పెంచుకోవాలన్నా, అదంతా ఆర్ధిక వ్యవస్థ మీదే ఆధారపడి ఉంది. అమెరికా పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు రాజధానిగా పేరుపడ్డ న్యూయార్క్ కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. పూర�
కరోనా వైరస్ కట్టడి చేయడమే కాదు… ప్రపంచదేశాల ముందు అంతకంటే పెద్ద సవాలే ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెచ్చరిస్తోంది. లాక్డౌన్లతో అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయని.. ఇది చరిత్రలోనే కనివినీ ఎరుగని ఆర్ధిక సంక్షోభానికి దారి తీస