Home » coronavirus
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కరోనా విజృంభిస్తోంది. ధారావిలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 43కి చేరింది. మరోవైపు ఇప్పటికే ఈ మురికివా�
కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్లాది మందికి నిద్ర లేకుండా చేసింది. వేలాది మంది ప్రాణాలు తీసింది. దీంతో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు
ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుంటే.. వైరస్ సోకిన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ ఎలాంటి వ్యాక్సీన్ లేదు.. పూర్తి స్థ�
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ సమయంలో శానిటైజేషన్ వర్కర్లు(పారిశుధ్య కార్మికులు) కరోనా వైరస్ పై చేస్తున్న పోరాటాన్ని మెచ్చుకుంటూ హర్యానాలోని అంబాలా న
కరోనా.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. 200కు పైగా దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. లక్షలాది మందిని మంచాన పడేసింది. వేలాది మందిని
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు వణికిపోతున్నారు. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ మహమ్మారి. లక్షల మందిని మంచాన పడేసింది. వేలాది మందిని బలితీసుకుంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో క�
చైనాలో పుట్టి ఇటలీని ఇబ్బంది పెట్టిన కరోనా వైరస్.. ఇప్పుడు అమెరికాను ఆగం చేస్తుంది, అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తుంది. అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్.. చైనానే కాదు ఇటలీని కూడా మరణాల సంఖ్యలో దాటేసింది. ప్రపంచవ�
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో మరి కొన్ని రోజులు అంటే ఏప్రిల్ 30 వరకూ లాక్డౌన్ పొడిగించనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 11న ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో నిర్ణయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా దేశం, రాష్ట్రం ఆర్థ�
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఆదివారం ఏప్రిల్12న పూర్తిగా కర్ఫ్యూ అమలు చేస్తామని కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ రాజ్ ప్రకటించారు. రాష్ట్రంలో కర్నూలు తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు గుంటూరు జిల్లాలో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యం�
యావత్ భారతమంతా 21రోజుల లాక్ డౌన్ లో భాగంగా ఇళ్లకే పరిమితమైంది. కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికీ తగ్గు ముఖం పట్టకపోవడంతో లాక్ డౌన్ సమయాన్ని పొడిగించాలని భావించాయి రాష్ట్రాలు. ఈ మేరకు ప్రధానితో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన సీఎంలు కూడా తమ అ�