Home » coronavirus
రోడ్లపై డబ్బులు పడితే ఏం చేస్తారు ? వెంటనే తీసుకుని ఎవరు పడేసుకున్నారో అని ఆరా తీస్తాం అంటారు కదా. కానీ ప్రస్తుతం ఎక్కడైనా నోట్లు కనపడితే చాలు..అమాంతం దూరం పరుగెడుతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ కారణం. నోట్లపై ఈ వైరస్ ఉంటుందని, అది ముట్టుకుంటే
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలో అత్యంత నష్టపోయిన దేశాలలో ఇటలీ ఒకటి. దేశంలోని పేద కుటుంబాలకు ఉచిత ఆహారాన్ని పంపిణీ చేస్తున్నమాఫియా ముఠాలు స్థానిక మద్దతును పొందుతున్నారు.
కోవిడ్ -19 నుండి రక్షించడానికి బ్యాంకాక్ ఆసుపత్రిలో నవజాత శిశువులకు మినీ ఫేస్ షీల్డ్స్ ఇచ్చారు. థాయ్లాండ్లోని ఆస్పత్రులు నవజాత శిశువులను ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్స్తో సన్నద్ధం చేస్తున్నాయి.
భయాందోళనతో భారతీయులు లాక్డౌన్కు ముందు, రెండువారాల్లో 84,461 కోట్ల రూపాయల నగదును విత్డ్రా చేశారు.
తెలంగాణలో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇవాళ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది.
జనవరి… జర్మనీ… కారు విభాగాల కంపెనీ… మధ్యాహ్నం లంచ్ టైం… ఓ కాస్తంత ఉప్పుంటే ఇస్తారా అని ఓ వర్కర్ అడిగాడు. ఇంకో వర్కర్ వేరే టేబుల్ మీదున్న ఉప్పడబ్బా ఇచ్చాడు. అంతే కరోనాను ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక్కడ నుంచి మొదలైంది జర్మనీలో కరోనా విలయం. �
ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి లక్షణాలు జ్వరం, నీరసం, పొడిదగ్గు, శ్వాసలో ఇబ్బంది ఇవే అనుకున్నాం. ఈ లక్షణాలు ఉంటేనే కరోనా అని భయపడుతున్నాం. కొందరిలో అటువంటి లక్షణాలేమీ కనిపించకపోయినా కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవి కాకుండా మ�
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మద్యం ప్రియులను ఆదుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రామ్ గోపాల్ వర్మ విన్నపం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెంది పాజిటివ్ పేషెంట్లు ఉన్న 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. ప్రతి క్లస్టర్ లోనూ వైరస్ �
కరోనాపై ప్రముఖ కమెడియన్ జానీ లెవర్, రచయిత జొన్నవిత్తుల రూపొందించిన పాటలు ఆకట్టుకుంటున్నాయి..