Home » coronavirus
లాక్డౌన్ ప్రభావం.. ముందుగా, భారీగా పడిన పరిశ్రమ ఏవియేషన్. ఎయిర్ లైన్స్ ద్వారా రాకపోకలు నిలిపేసి విదేశాల నుంచి కరోనా రాకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నించి ఇండియా. ఆ తర్వాత కొద్ది రోజులకు మార్చి 25నుంచి ఏప్రిల్ 14వరకూ 21రోజుల పాటు లాక్ డౌన్ ప్రక�
ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ కొవిడ్ నివారణకు ప్రయత్నాలు ముమ్మరంగానే జరుగుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు plasma therapyని అమల్లోకి తీసుకురావాలని భారత్ రెడీ అవుతుంది. అమెరికన్ జర్నల్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సైతం వీటికి ఆమోద ముద్ర వేశ�
ఏపీలో కరోనా మహమ్మారీ వీడడం లేదు. కేసులు తక్కువవుతాయని అనుకుంటే అలా జరగకపోతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సీఎం జగన్
కరోనాపై పోరాటానికి డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన కూతురు, కొడుకుతో కలిసి షార్ట్ ఫిల్మ్ రూపొందించారు..
కరోనా భయం వీడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పడగ విప్పుతోంది. కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతోంది. కానీ పలు ఏరియాల్లో ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో మరింత కఠినంగా ఉండాలని అధికా�
సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పినందుకు నటుడు రియాజ్ ఖాన్పై దాడి చేశారు..
కరోనా కష్టాలు అంతా ఇంతా కాదు. పాపం ఎంతో మంది అష్టకష్టాలు పడుతున్నారు. తమ వారి కోసం..సొంతూరు వెళ్లడానికి సాహసాలు చేస్తున్నారు. తమ లక్ష్యాన్ని చేరుకుంటే..ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఫీలవతున్నారు. బిడ్డ కోసం తల్లి బండిపై 1400 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన
పెళ్లంటే ఓ సందడి.. సకుటుంబ సపరివార సమేతంగా.. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, ఆ తంతే గొప్పగా ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశమంతా కూడా కరోనా దెబ్బకు పెళ్లిళ్లు ఆగిపోయాయి. అయితే కొందరు కరోనా సమయంలో కూడా వారి కార్యక్రమాలు ఆపుకోట్లేదు. �
కరోనా దెబ్బతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలకు చేరువైంది. కరోనా మరణాల్లో అమెరికా సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది.
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.