Home » coronavirus
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో ఇవాళ మరో కరోనా మరణం నమోదైంది. దీంతో ఇప్పటివరకు ధారావిలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3కి చేరింది. ఇప్పటివరకు ధారావిలో 14 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్ప�
టీవీ సీరియల్స్ ప్రభావమో… పెరుగుతున్న టెక్నాలజీ ప్రభావమో తెలీదు కానీ సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ కొత్తగా ఏదో కావాలనే తాపత్రయం. దేనికీ తృప్తి లేని జీవితాలు. అవి ఆస్తిపాస్తులు కావచ్చు. నగలు నట్రా కావచ్చూ… టీవీ సీరియల్ లో ఉండే పాత్రధారుల్లా
5G టవర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందంటూ సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ప్రచారాన్ని నమ్మి 5G మొబైల్ టవర్లకు నిప్పు పెడుతున్నారు బ్రిటన్ ప్రజలు. యూకే వ్యాప్తంగా ఇప్పటివరకు పదికి పైగా మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు. ఆయా వీ�
కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న 100 మంది ఆర్టిస్టులకు ‘డిగ్రీ కాలేజ్’ హీరో వరుణ్ నిత్యావసర వస్తువులు అందించారు..
కరోనాపై పోరుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేసింది. రాష్ర్టాలకు రూ. 15 వేల కోట్లతో అత్యవసర ప్యాకేజీని విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకుపోరాడుతున్న జాతీయ, రాష్ట్ర స్థాయి ఆరోగ్య వ్యవస్థలను �
ఇప్పటికే వివిధ దేశాల్లోని రాయల్ ఫ్యామిలీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో సౌదీ అరేబియన్ రాయల్ ఫ్యామిలీ కూడా చేరింది. సౌదీ అరేబియన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన 150మందికి కరోనా సోకింది. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం…సౌదీ అరే
కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే… కొంతమంది పోకిరీలు పనీ పాటా లేకుండా రోడ్లపై కి వచ్చి ద్విచక్ర వాహానాలతో స్వైర విహారం చేయటం మొదలెట్టారు. గత రెండు వారాల్లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి బీహ
కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)కేరళకు అనుమతిచ్చింది. కరోనా వైరస్ ను నాశనం చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో వ్యాక్సిన్లు ఇంకా లేనప్పటికీ.. వైద్యులు మాత్రం హెచ్ఐవీ మందుల
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ గడువు ముగిసే తేదీ సమీపిస్తోంది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగాల్సి ఉంది. అయితే కరోనా పూర్తిగా నియంత్రణలోకి రాలేదు. ఇప్�
తబ్లిగీ జమాత్ సభ్యులను క్వారంటైన్ కోసం తమ పొరుగునే ఉన్న స్కూల్ నుంచి వేరొక చోటుకి తరలించాలంటూ ఢిల్లీలోని గులాబి బాగ్ ఏరియా నివాసితులు ఆందోళనకు దిగారు. తబ్లిగీ సభ్యుల వల్ల తమ ఏరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం