Home » coronavirus
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.5మిలియన్ మార్క్ దాటింది. ఇప్పటివరకు కరోనా సోకినవారి సంఖ్య 15లక్షల 19వేల 195గా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే 88వేల 529 నమోదయ్యాయి. కోలుకున్న వారి సంఖ్య కేవలం 3లక్షల 30వేల 862గా ఉంది. అయితే బుధవారం ఒక్కరోజే 84వేలకు �
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు ముస్లింలు వెళ్లొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా కేసులు సంఖ్య
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే బస్సుల్లో ఊర్లకు వెళ్లిపోవాలని అనుకుంటున్న ప్రయాణికులకు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. టికెట్ రిజర్వేషన్లు ఆపేశారు.
భారత్ పై,ప్రధాని మోడీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పై,మోడీపై ప్రశంసలు కురిపిస్తూ ట్రంప్ గురువారం ఓ ట్వీట్ చేశారు. అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం. థ్యాంక్యూ ఇండియా. హైడ్రాక
ఏపీలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వానికి, ప్రజలకు స్వల్ప ఊరట లభించింది. ఏపీలో ఇవాళ(గురువారం ఏప్రిల్ 9,2020) ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో చాలా కఠినంగా లాక్ డౌన్
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఆడ, మగ, చిన్న, పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా అందరికి ఈ వైరస్ సోకుతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పురుషుల్లో సమానంగా సోకుతున్న ఈ వైరస్.. ఆ రెండు దేశాల్లో మాత్రం కాస్తా భిన్నంగా ఉన్నట్టు గ్లోబల
కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
జంతువులలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి యజమానులు తమ పెంపుడు జంతువులను ఇంట్లోనే ఉంచాలని పశువైద్య శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. కానీ పెంపుడు జంతువుల నుండి వ్యాప్తి ప్రమాదం గురించి యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్రిటి�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టారు.