Home » coronavirus
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం,
లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)స్థాయిలో కరోనా వైరస్ చైన్ ను తెగగొట్టడంలో పెద్ద విజయం సాధించినట్లు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సిటీ అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని మొదటి నాలుగు కరోనా(COVID-19) కేసులు రాజధాని భోపాల్ కు 300కిలోమీటర్ల దూ�
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. భారతదేశంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉండి సమయాన్ని గడపాటానికి
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ (Covid-19) మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాటం చేస్తున్నాయి. కరోనా వైరస్ కు ఇప్పటివరకూ ఎలాంటి మందు లేదు. వ్యాక్సీన్ రావాలంటే మరో 12 నుంచి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో �
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వేలాది మందిని కరోనా బలి తీసుకుంది. ఇంకా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. యావత్ మానవాళికి ముప్పుగా మారిన కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విష
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.5మిలియన్ మార్క్ కు దగ్గరలో ఉంది. అంటే కరోనా సోకినవారి సంఖ్య దాదాపు 15లక్షలుగా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే 82వేలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్-8,2020 మధ్యాహ్నాం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 14
భారత్ లో కరోనా వైరస్(COVID-19)కేసులు 5వేల దాటిన సమయంలో ఇవాళ(ఏప్రిల్-8,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ..అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నాయకులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా నివారణ,లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భం
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5వేలు దాటింది. 160 మందిని బలితీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో కరోనా తీవ్రత
కోవిడ్-19 హాట్ స్పాట్ గా అమెరికా మారిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా అత్యధికంగా అగ్రరాజ్యంలోఇప్పటివరకు 4లక్షల 540మందికి కరోనా సోకగా,12వేల 857మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 21వేల 711మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ మహమ్మారి నివారించే వ్యాప్తిలో భాగంగా దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. దాంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మరికెందుకు ఆలస్యం అ�