Home » coronavirus
కరోనా వైరస్ మహమ్మారి వస్తుందరయ్యా.. జర ఇంట్లోనే ఉండండి.. బయటకు రాకండి అని ప్రభుత్వం నెత్తి నోరు బాదుకుని చెబుతున్నా వింటేనా? పోలీసులు రోడ్లపై పరిగెత్తించి లాఠీలకు పనిచెబుతున్నా కొందరు అవసరం ఉన్నా లేకున్నా రోడ్లపైకి వచ్చేస్తున్నారు.. కరోనాన�
దేశరాజధానిలో దాదాపు 20కరోనా హాట్ స్పాట్ లను వెంటనే సీల్ వేస్తున్నట్లు ఢిల్లీ డిప్యూటీ మనీష్ సిసోడియా బుధవారం(ఏప్రిల్-8,2020)ప్రకటించారు. సీల్ వేసిన ఏరియాల్లోకి బయట నుంచి ఎవ్వరూ అనుమతించబడరని,అదేవిధంగా ఈ ఏరియాల్లో నుంచి బయటకు ఎవ్వరినీ వెళ్లనిచ�
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీకి కూతుళ్ల ద్వారా కరోనా సోకింది..
మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ILO)తెలిపిన వివరాల ప్రకారం…. భారత
ఉత్తరప్రదేశ్లో కరోనా కేసులు పెరిగిపోతుడటంతో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు 343 కేసులు నమోదయ్యాయి. ఇందులో 166 కేసులు మర్కజ్ తో లింక్ కావడంతో యోగి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేసులు ఎక్కువగా న�
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రజలు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్నా, ఫిట్నెస్పై కోసం యోగ, జిమ్చేస్తూ ఫిక్స్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ లాక్డ�
మంగళవారం ఒక్కరోజే 20కొత్త కరోనా కేసులు నమోదవడంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-30,2020వరకు లాక్ డౌన్ ను పొడిస్తున్నట్లు అమరీందర్ సింగ్ సర్కార్ ఇవాళ(ఏప్రిల్-8,2020)ప్రకటించింది. పంజాబ్ లో ఇప్పటివరకు మొత్తం 99కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏప్రిల్-11న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా సంక్షోభానికి సంబంధించిన రిలీఫ్ వర్క్ గురించి పీసీసీ చీఫ్ లతో సోనియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. కరోనాపై �
2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన కరోనా వైరస్ మహమ్మారి.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. 209 దేశాలు ఈ మహమ్మారి బారిన పడ్డాయి.
తనకు తన కుటుంబానికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్తలపై స్పందించిన నటి షెఫాలి షా..