Home » coronavirus
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. అత్యవసరమైన
లాక్ డౌన్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు …. కోతులపైనా పడింది. అవి తిండిలేక ఇళ్లపై దాడి చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలోని గుళ్లు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో ప్రస్తుతం గుళ్ళు కూడా మూత పడ్డాయి. దీ�
కరోనా వైరస్.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 209 దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వేలాది మందిని బలితీసుకుంది. దీంతో కరోనా
లాక్డౌన్ కారణంగా మద్యం లభించకపోవడంతో దివంగత నటి మనోరమ కూమారుడు నిద్ర మాత్రలు మింగాడు..
కరోనా సంక్షోభహం నేపథ్యంలో ఏడాది పాటు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు,మంత్రులందరి జీతాల్లో 30శాతం కోత విధించేందుకు కార్ణాటక కేబినెట్ ఇవాళ(ఏప్రిల్-9,2020)ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు ప్రభ
వైరస్తో రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)డైరక్టర్ జనరల్… డాక్టర్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదని,ఇందువల్లే అమెరికాలో ప్
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది. ప్రస్తుతం 397 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 11 మంది మృతి
అమెరికాలో కరోనా మరణాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా రికార్డు స్థాయిలో అగ్రరాజ్యంలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి .ఎంత ప్రయత్నించినా కరోనా మరణాలకు అమెరికా అడ్డుకట్ట వేయలేకపోతోంది. బుధవారం ఒక్కరోజే అమెర
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్త లాక్ డౌన్ ఏప్రిల్-14తో ముగియనున్న సమయంలో,కరోనా కేసుల పెరుగుదల ను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్-30,2020వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ ప్రభుత్వ�