Home » coronavirus
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329కి పెరిగింది. బుధవారం(ఏప్రిల్ 8,2020) మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి.
ప్రపంచంలో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగుచూసింది చైనాలోని వుహాన్ నగరంలోనే. అక్కడ మొదలైన వైరస్ చైనాని సర్వ నాశనం చేసింది. ఆ తర్వాత యావత్ ప్రపంచంపై కరోనా
అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ మహమ్మారికి హాట్ స్పాట్ గా మారింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికాలో 4
ఓవైపు కరోనా విజృంభించినా, లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నా.. కొందరు పోకిరీలు, ఆకతాయిలు మాత్రం రెచ్చిపోతున్నారు. జనాల్లో నిండిన కరోనా భయాన్ని అలుసుగా
లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా సామాన్య, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కరువైంది. ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర
ఆ జడ్జిపై ఓ లాయరుకు కోపం వచ్చింది. తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని అతడి కోపం.. అందుకే కరోనా వైరస్ సోకాలంటూ హైకోర్టు జడ్జిని శపించాడు. ఈ ఘటన కోల్ కతాలో జరిగింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కోర్టులు సైతం అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన 72 సంవత్సరాల అనుభవించిన చరిత్రలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతోంది. భవిష్యత్ మహమ్మారిని నివారించడానికి ప్రత్యక్ష జంతు మార్కెట్లను మూసివేయాలని భావిస్తోంది.
COVID-19 కి కారణమయ్యే నవల కరోనావైరస్ ఫేస్ మాస్క్ల బయటి ఉపరితలంపై ఒక వారం పాటు ఉండగలదని ఒక కొత్త అధ్యయనం కనుగొంది.
భారత్ దృష్టంతా కరోనాపై పెట్టడంతో TB, HIV రోగులు కొట్టుమిట్టాడుతున్నారు. కరోనావైరస్ పై దృష్టి కేంద్రీకరించినందుకు తాము ప్రస్తుతం ప్రభుత్వాన్ని నిందించలేము, కానీ ఇలాంటి ఇతర వ్యాధులపై దృష్టి పెట్టకపోవడం సరైంది కాదని పలువురు అంటున్నారు.
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటింది. ఇవాళ మరో 40 కొత్త కేసులు నమోదయ్యాయి.