coronavirus

    రెడ్‌ జోన్ల వారీగా కరోనా పరీక్షలు

    April 7, 2020 / 08:59 AM IST

    రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాప్తి నివారణలో భాగంగా విశాఖ తరహాలో రెడ్‌ జోన్లు, క్లస్టర్ల వారీగా ర్యాండమ్‌ పరీక్షలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ర్యాండమ్‌ టెస్టు కిట్ల ద్వారా ప్రజల నుంచి నమూనాలు సేకరి�

    లాక్‌డౌన్ కొనసాగితే, రోజుకు 3 గంటలు మద్యం అమ్మకాలకు అనుమతి

    April 7, 2020 / 08:39 AM IST

    దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వతేదీ తర్వాత కూడా కొనసాగిస్తే …… రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయాలకు అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోంది. మద్యానికి అలవాటు పడిన మందుబాబులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ�

    కరోనా నిరాశ మధ్య మంచి గుడ్‌న్యూస్: ఏపీలో కొత్తగా ఒకటే పాజిటివ్ కేసు

    April 7, 2020 / 07:37 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది.  నిబంధనలు కఠినంగా అమలు చేయటంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 19 మంది అనుమానితులకు  పరీక్షలు ని�

    బిగ్ బ్రేకింగ్ : అమెరికాలో 1000 మంది  సైనికులకు కరోనా

    April 7, 2020 / 07:34 AM IST

    అగ్రరాజ్యం అమెరికాను కరోనా కుమ్మేస్తోంది. వరుసగా కరోనా కేసులు బయటపడుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా సైన్యంపై కరోనా బాంబు పడింది. 1000 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. 303 మంది నేషనల్ గార్డ్స్, ఓ విమాన నౌకలో ఉన్న 150 మంది వైరస్ బారిన పడ్డారు. దీంత

    కరోనా భయం..ఇంట్లోనే మంత్రి అనీల్ కుమార్ యాదవ్

    April 7, 2020 / 06:22 AM IST

    ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కు కరోనా వైరస్ సోకిందా అనే ప్రచారం జరుగుతోంది. ఆయన గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. 2020, మార్చి 05వ తేదీన నెల్లూర జిల్లాకు చెందిన ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈయన కొద్ది రోజుల కిందట మంత్రి అనీల్ ను కలి�

    కరోనా డ్యూటీ తప్పలేదు పాపం: పాప పుట్టినా గేట్ దగ్గరే నిల్చొని చూసుకున్న ఆఫీసర్

    April 7, 2020 / 06:12 AM IST

    ఫీల్డ్ ఆఫీసర్ రాజీవ్ రాయ్ కు పాప పుట్టింది. ఎత్తుకోవడం కాదు కదా.. ముట్టుకోవడానికి కూడా లేదు. కారణం ఆయన కరోనా డ్యూటీలో ఉండటమే. ఆ టాస్క్ ఇచ్చినప్పటి నుంచి అంటే దాదాపు మూడు వారాల నుంచి గర్భిణీ భార్యకు 8ఏళ్ల కూతురికి దూరంగానే ఉంటున్నాడు. ఇంట్లో ఉన్

    దెబ్బతిన్న దేశాలకు మలేరియా మందును సప్లై చేస్తాం: భారత్

    April 7, 2020 / 05:50 AM IST

    ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడేందుకు ఒకే ఒక్క సొల్యూషన్ లాక్ డౌన్. ఆల్రెడీ వైరస్ సోకిన వారికి ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు డాక్టర్ల వద్ద ఉన్న ఒకే ఒక్క ఉపాయం హైడ్రాక్సిక్లోరోక్విన్. మలేరియాకు వాడే మందును కరోనా చికిత్స�

    కరోనా ట్రీట్మెంట్ కోసం ఐసీయులో చేరిన బ్రిటన్ ప్రధాని

    April 7, 2020 / 05:01 AM IST

    బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఇంటెన్సివ్ కేర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో నిత్యం ప్రాణాలతో పోరాడుతున్నారని అధికారులు తెలిపారు. విదేశాంగ సెక్రటరీ డామినిక్ రాబ్ మాత్రమే ప్రధాని �

    india coronavirus : 5 రాష్ట్రాల్లోనే వైరస్ ప్రభావం

    April 7, 2020 / 02:56 AM IST

    కరోనా రాకాసి భారత దేశంలో కోరలు చాస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో సౌత్‌ స్టేట్స్‌లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య 1800లకు చేరింది. మృతుల సంఖ్య కూ�

    India Lockdown : జూన్‌ 3వ వారం వరకు లాక్‌డౌన్‌ కొనసాగింపు?

    April 7, 2020 / 02:41 AM IST

    భారతదేశంలో లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ గడువు ముగియడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అందరి చూపు కేంద్రంపై ఉంది. లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? లేదా ? అనేదానిపై హాట్ హాట్ చర్

10TV Telugu News