coronavirus

    కరోనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం నయా స్కెచ్

    April 7, 2020 / 01:09 AM IST

    కరోనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించినా..కొత్త కొత్త కేసులు నమోదవుతుండడం భారత ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. లాక్ డౌన్ ఉన్నా..కేసులు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై నజర్ పెట్టింది. వైరస్ మెడలు వంచ

    వామ్మో కరోనా : ఏపీలో 303 కేసులు..కర్నూలులో అత్యధికం

    April 7, 2020 / 12:37 AM IST

    ఏపీలో కరోనా స్పీడుగా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం 24 గంటల వ్యవధితలో ఏకంగా 45 పాజిటివ్ �

    దక్షిణ కొరియా మాదిరిగా ఢిల్లీలో కరోనా పరీక్షలు : కేజ్రీవాల్

    April 6, 2020 / 08:02 PM IST

    కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తమ ప్రభుత్వం గణనీయంగా పరీక్షలను పెంచుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో ఇప్పటివరకు కరోనా ఏడు మంది ప్రాణాలు బలి తీసుకుంది.

    ముందు ప్రజలను బతికించుకొందం…ఆ తర్వాత ఆర్ధికవ్యవస్థ గురించి ఆలోచిద్దాం… రెండు వారాల లాక్ డౌన్ తప్పదు…

    April 6, 2020 / 03:46 PM IST

    పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తెలంగాణ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ ను మరో రెండువారాలు కొనసాగించాలని ప్రధానిని కోరారు. అమెరికాలాంటి అన్నిశక్తియుక్తులన్న దేశమే శవాల గుట్టగా మారిపోయిననప్పుడు… మనలాంటి దేశానికి లాక్‌డౌనే క�

    సీఎం ఇంటి దగ్గరి టీ స్టాల్ వ్యక్తికి కరోనా పాజిటివ్

    April 6, 2020 / 02:49 PM IST

    కరోనా పాజిటివ్ వచ్చిందంటే అతనికి ఎలా సోకిందో అనే ఆరా కంటే ఎవరెవరిని కలిశాడో అనేదే ఇంపార్టెంట్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే టీ అమ్మే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తెలిస్తే ఇంకేమైనా ఉందా.. అది సీఎం ఇంటికి సమీపంలో టీ స్టాల్ నడుపుతున్న వ్యక్తికి క�

    మోడీ అడిగితే లాక్‌డౌన్ కొనసాగించమనే చెప్పా

    April 6, 2020 / 02:14 PM IST

    విదేశాల నుంచి వచ్చిన వ్యాధికాబట్టి, విమానాశ్రాయాలు, పోర్టులు మూసేశాం. జనాతా కర్ఫ్యూ, లాక్ డౌన్ తో కట్టడి చేశాం. దేశం విజయవంతమైంది. దేశం సేఫ్. అదే అమెరికాలో శవాలు గుట్టలు పేరుకొంటున్నాయి. హృదయవిదాకరమైన వార్తలు వింటున్నాం. శవాలను ట్రక్కు‌ల్లో �

    ఏప్రిల్ 15 నుంచి APSRTC బస్సులకు టికెట్ల బుకింగ్ ప్రారంభం

    April 6, 2020 / 11:57 AM IST

    ఏప్రిల్  15వ తేదీ నుంచి ప్రయాణించేందుకు వీలుగా APSRTC ఆన్‌లైన్‌ లో టికెట్ల బుకింగ్ రిజర్వేషన్లు ప్రారంభించింది.  వీటిలో ఏసీ సర్వీసులను గణనీయంగా తగ్గించింది. 90% నాన్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ బస్టాండ్‌ నుంచి న�

    రెండోసారి LOCKDOWNపై స్పష్టత ఇచ్చిన WHO

    April 6, 2020 / 11:47 AM IST

    దేశవ్యాప్తంగా జరుగుతున్న లాక్‌డౌన్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రయల్ లాక్‌డౌన్‌‌గా మార్చి 22న జనతా కర్ఫ్యూను నిర్వహించారు. తొలి లాక్‌డౌన్‌‌ను ఏప్రిల్ 14వరకు నిర్వహించి, ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి, మళ్లీ ఏప్రిల్ 2

    కరోనా హాట్‌స్పాట్స్: 62 జిల్లాల్లోనే 80శాతం కరోనా కేసులు

    April 6, 2020 / 11:31 AM IST

    భారతదేశం మొత్తంమీద 274 జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు బైటపడ్డాయి. మిగిలిన జిల్లాలు సేఫ్. దేశంలోని జిల్లాలు 736.  మొత్తం కరోనా కేసుల్లో 80శాతం కేసులు కేవలం 62 జిల్లాల కోటాయే. మిగిలిన జిల్లాలో అక్కడక్క కరోనా కేసులున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఏప�

    ప్రధాని దీపాలు పెట్టమంటే.. గాల్లో కాల్పులు జరిపిన BJP లీడర్

    April 6, 2020 / 11:12 AM IST

    భారత దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ పిలుపుమేరకు భారీ స్పందనే వచ్చింది. కరోనాను తరిమికొట్టడంలో మనమంతా ఒక్కటిగా ఉన్నామనే దానికి నిదర్శనంగా అందరూ ఇళ్లలో లైట్లు ఆర్పి బాల్కనీల్లో నిలబడి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీనిపై అనూహ్య స్పందన �

10TV Telugu News