Home » coronavirus
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఒక్కమాటలో
కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం యుద్ధం చేస్తోంది. కరోనా వైరస్… ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. యావత్ ప్రపంచం కోవిడ్ దెబ్బకు దెబ్బకు హడలిపోతోంది. చైనాలో పురుడుపోసుకున్న ఈ మహమ్మారి.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్త
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి ప్రపంచంలోని మెజార్టీ దేశాలు లాక్ డౌన్ విధించాయి. మన భారత దేశంలోనూ లాక్ డౌన్ విధించారు. చాలా స్ట్రిక్ట్ గా
ప్రపంచాన్ని కుమ్మేస్తూ..ఎంతో మందిని బలి తీసుకుంటున్న ఈ రాకాసి అంతమయ్యేదెప్పుడూ ? ఇంకా ఎంతమందిని చంపేస్తుంది ? దీనికి విరుగుడు లేదా ? ఇప్పుడు అందరి మదిలో మెదలుతున్న ప్రశ్న. కానీ..వేడి వాతావరణంలో ఈ వైరస్ మనుగడ సాగించదని కొంతమంది శాస్త్రవేత్తలు
లాక్ డౌన్ పొడిగిస్తారా ? లేక ఎత్తేస్తారా ? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటివి ఎన్నో సందేహాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే..సమయం దగ్గర పడుతోంది. 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసి
కరోనా వ్యాప్తి నివారణకు చేస్తున్న కృషిని మరింత అంకితభావంతో కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రోగులకు వైద్యం అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల అండగా ఉంటుందని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఏ ఒ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కేరళకు చెందిన రేష్మా మోహన్ దాస్ అనే ఓ నర్సు విజయవంతంగా తిప్పి కొట్టి దానిపై విజయం సాధించింది. గుండె ధైర్యం మెండుగా ఉన్న ఆ నర్సు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. 32 ఏళ్ళు రేష్మా…స్వస్థలం కేరళలోని కొట�
కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని ప్రధాని మోడీ ఇచ్�
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య కంటిన్యూస్ గా పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 690కి చేరిందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దేశఆర్థిక రాజధాని
ఉపాసన తీసుకున్న మంచి నిర్ణయానికి థ్యాంక్స్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి..