Home » coronavirus
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 405 కి చేరుకుంది. ఏప్రిల్ 10 శుక్రవారం రాత్రి 9 నుండి శనివారం సాయంత్రం 6 వరకు నమూనాలను సేకరించి పరీక్షించిన వాటిలో కొత్త�
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎమోషనల్ ట్వీట్ చేశారు..
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే సోషల్ మీడియాలో లాక్ డౌన్ మీద టిక్ టాక్ వీడియోలు వీర లెవల్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో భర్తలమీద, భార్యల మీద, పోలీసుల మీద, ఇలా వివిధ రకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో భర్తల చేత పని చేయిస్తు�
లాక్డౌన్ సమయంలో ఇలాంటి పనులు చెయ్యొచ్చా అంటూ సోనమ్ కపూర్పై ఫైర్ అయిన యాంకర్ రష్మీ.
పత్రికల్లో, మీడియాలో తన తల్లి గురించి వచ్చిన కథనాలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..
కరోనాపై పోరుకి శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి తనవంతు సాయమందించడానికి ముందుకొచ్చిన నటుడు సోనూ సూద్..
భారతదేశంలో మొట్టమొదట నమోదైన కరోనా కేసు కేరళలోనే. ఫస్ట్ లాక్డౌన్ ప్రకటించింది కేరళలోనే. అటువంటిది కేరళలో వైరస్ వ్యాప్తిని పటిష్ఠంగా కట్టడి చేశారు. ఎలా అంటే ఇన్ని రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన మూడో వ్యక్తి కూడా వృద్ధుడే. శనివారం ప్రభుత్వ హాస�
పూల్ టెస్టింగ్ పద్ధతికి ఇండియా రెడీ అయింది. ల్యాబరేటరీల్లో గంటల కొద్దీ సమయం వెచ్చించడం, శారీరక శ్రమ తగ్గించే ఉద్దేశ్యంతో ఈ పద్ధతి ఫాలో అవ్వాలనుకుంటున్నారు. ఈ టెస్టు ప్రకారం.. శాంపుల్స్ అన్ని కలిపి ఒకేసారి RTPCR టెస్టు చేస్తారు. ఆ టెస్టు ఫలితం నె�
కరోనా పాజిటివ్ కేసుల్లో కర్నూలు మొదటిస్థానంలో ఉంది. ఆఫ్ సెంచరీ క్రాస్ చేసి సెంచరీ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 77 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లావాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా కేసులు అంతకంతకూ పెరు�
భారత్లో కరోనా వైరస్ జడలు విప్పుతూనే ఉంది. ఓవైపు లాక్డౌన్ గడువు దగ్గరకు వస్తుంటే…. మరోవైపు కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మన దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా క�