Home » coronavirus
ప్రధాని మోడీ లాక్డౌన్ పొడగింపుపై కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..
కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కూడా మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్విటర్లో
ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ కరోనా మహమ్మారిని అడ్డుకునే క్రమంలో లాక్డౌన్ ను ఏప్రిల్ 30వరకూ పొడిగించేశాయి. వీటితో పాటుగా రంగంలోకి దిగిన కేంద్ర 21రోజుల లాక్డౌన్కు మరో రెండు వారాలతో పాటు ఇంకో 2రోజులు జోడించింది. మే 3వరకూ లాక్డౌన్ పొడిగిస
కరోనా వైరస్ ను కేంద్ర ప్రభుత్వం పాక్షిక సమస్యగా చూస్తోందని..ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. పడుతూ లేస్తూ..బతుకుదాం అని అనుకుంటే పొరపాటని..కాలం గడిచే కొద్దీ సమస్యలు పెరుగుతాయ�
కరోనా మహమ్మారి ఇస్లాం పవిత్ర స్థలమైన మక్కా నుంచి తరిమేసేందుకు సౌదీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. అక్కడి మురికివాడలు, కార్మికుల క్యాంపులు కారణంగా 24గంటల కర్ఫ్యూ సమయంలోనూ కరోనా విపరీతంగా ప్రబలింది. 2మిలియన్ మంది ఉన్న మక్కాలో సోమవారం నాట
కరోనాకు వ్యాక్సిన్ రావాల్సిందేనంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రస్తుతం ఈ ముప్పుతో ప్రపంచ మానవాళి బయటపడే అవకాశం లేదని చెప్పడంతో అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు జాగ్రత్త పడాల్సిందేనని దేశాలకు సూచించింద�
దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా లాక్ డౌన్ పాటిస్తుంటే…. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులకు మాస్క్ లు కూడా కరువయ్యాయి. పగలనకా, రాత్రనకా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న పోలీసుల రక్షణకు మాస్క్ లు కూడా లేవు. ఇలాంటి పరిస్�
కరోనా కేసులు పెరుగుతున్నాయ్ అన్న సమాచారం మధ్య ఇది తీపి కబురే. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం గట్టిగా ఆశను పెంచే కబురే చెప్పింది. దేశంలోని 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో రెండు వారాలుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కాగా దేశవ్యాప్తం�
హైదరాబాద్లో కరోనా కట్డడికి తానే పూర్తిస్థాయి పర్యవేక్షణలోకి దిగారు సీఎం కేసీఆర్. కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే ఎక్కువ పాజిటీవ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్లోనే నమోదయ్యాయి. తొ�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫేస్ మాస్క్ ధరించారు. సోమవారం(ఏప్రిల్-13,2020)కరోనాపై అధికారులతో ప్రగతిభవన్లో సమీక్ష సందర్భంగా సర్జికల్ మాస్క్ ధరించి సమావేశంలో పాల్గొన్నారు కేసీఆర్. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో భే�