Home » coronavirus
‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్స్ అంటే రెడ్ జోన్గా గుర్తించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
కరోనా విజృంభణ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవుతున్న అమెరికన్లు మానసిక, శారీరక ఆరోగ్య పరిరక్షణకు యోగాభ్యాసం వైపు మొగ్గుచూపుతున్నారు.
పెళ్లంటే నూరేళ్ల పంట..ఓ ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే..మాములు సందడి ఉండదు. బంధు మిత్రులు, స్నేహితుల కలయికతో సందడి సందడిగా ఉంటుంది. వారి వారి స్థోమతను బట్టి పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. పెళ్లంటే కేవలం రెండు కుటుంబాల మధ్య జరిగే తంతు కాదు. వివాహం కొం�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కరోనా మహమ్మారిని ప్రారదోలేందుకు సీఎం జగన్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఎన్ని పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. క�
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలోనూ వైరస్ కలవర పెడుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల కరోనా కేసులు బయటపడుతున్నాయి.
మహిళల భద్రత కోసం ఎన్నిచట్టాలు చేస్తున్నా వారు ఇంకా కొందరి మాటలకు, ప్రలోభాలకు లొంగి.. మాయగాళ్ళ వలలో పడి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి మాటలు విని వరంగల్ కు చెందిన ఒక యువతి తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంది. వరంగల�
హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ సోదరి ఇంట్లో పనిమనిషికి కరోనా పాజిటివ్..
కరోనా ఎలా వస్తుందో ? ఎలా వ్యాప్తిస్తుందో అంతుబట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో వైరస్ సోకుతుందని తొలుత భావించారు. కానీ తర్వాత సీన్ మారిపోయింది. ఎక్కడకు వెళ్లకుండానే..కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో వైద్యులు తలల పట్టుకుంటున్నారు. �
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కేరళ ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయాన్ని ప్రకటించకుండా పొగడ్తలు మాత్రమే కురిపించిందని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజక్ విమర్శించారు. దాదాపు రాష్ట్రాలన్నీ రూ.500 నుంచి రూ.1000కోట్లు అప్పులు అడిగి శాలరీల్లో కోత విధిస్తున
కరోనా అందరం కలిసికట్టుగా యుద్ధం చేద్దాం : మెగా ఫ్యామిలీ వినూత్న మెసేజ్..