Home » coronavirus
అగ్రరాజ్యంపై కరోనా(COVID-19) మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. రోజుకి వందల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటూ అగ్రరాజ్యంలో కరోనా… భీతావహ వాతావరణ సృష్టిస్తోంది. ఇద్దరు భారతీయులు కూడా కరోనా కాటుకు బలయ్యారు. మ�
దేశంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం, దానికి ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ భవనం కారణం కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులను వెంటనే వా�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ అమలవుతూ ప్రజా జీవనం స్తంభించి పోతే …తెలంగాణాలో రోజుకు రెండు గంటలు మద్యం షాపులు తెరుస్తారనే ఫేక్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వార్తకు అలర్టైన ఎక్సైజ్ శాఖ …తెలంగాణ రాష్ట్ర�
కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చిందని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది. ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.
కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చింది అని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది. ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు.
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న(మార్చి 31,2020) ఒక్క రోజే 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా
తెలంగాణలో రోజుకు రెండు గంటల పాటు మద్యం షాపులు తెరుస్తారని సోషల్ మీడియాలో నకిలీ జీవో క్రియేట్ చేసి ప్రచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ అలజడి రేగింది. అంతా కంట్రోల్ లో ఉంది, కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది, లాక్ డౌన్ నిర్ణయం ఫలితాన్ని ఇస్తోంది అని ప్రభుత్వాలు,
ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 44కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే ఏపీలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.