Home » coronavirus
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తోంది. వేల సంఖ్యలో ప్రజలను బలితీసుకుంది. ఇంకా కరోనా బారిన పడుతున్నవారి, చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం �
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి
కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రజలను, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేక్ న్యూస్ లతో, అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాలో హల్ చల్
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పుడు
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా శనివారం(మార్చి 28,2020) మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 17కి పెరిగింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోద�
భయం నిజమైంది.. ఊహించినట్టుగానే తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తెలంగాణలో తొలి కరోనా బాధితుడు మృతిచెందాడు. మృతిచెందిన వ్యక్తి ఇటీవలే ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థన చేసినట్టుగా తమకు సమాచారం ఉందని శనివారం (మార్చి 28, 2020) రాష్ట
కరోనాకు నివారణ ఒక్కటే మార్గం ఇంట్లోనే ఉండండి అని చెప్తున్నా వినకుండా రోడ్లపై తిరుగుతుంటే పోలీసులు మాత్రం ఏం చేస్తారు. తీసుకెళ్లి లోపలేయడం తప్ప. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న కరోనా ప్రభావం ఆస్ట్రేలియాలోనూ అదే ఎఫెక్ట్ కనబరుస్తుంది. లాక్ డ�
ఎన్కటి కాలం వచ్చేసిందా ? ఊరికి పోదామంటే..కాలి నడకన వెళ్లేవారు. ప్రస్తుతం అదే సీన్ ఇప్పుడు కనబడుతోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లడానికి వలస కూలీలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఒక్క వలస �
కోవిడ్ –19 వైరస్ కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎం జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. రేపటి నుంచి ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పును పంపిణీచేయనుంది. ఇది కాక ఏప్రిల్ నెలలో 15వ తేదీన, 29వ తే
కరోనా వైరస్ మహమ్మారి గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఏకంగా ఎమ్మెల్యేని, ఆయన కుటుంబసభ్యులను అధికారులు ఐసోలేషన్ కి తరలించారు. కరోనావైరస్ సోకిందన్న