Home » coronavirus
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. అయితే
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ షాకింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి. రోజుకో కొత్త కొత్త కథనాలు వెలవడుతున్నాయి. సోషల్ మీడియా దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరొక అంశం తెరమీదకు వచ్చింది. ఈ వైరస్ బారిన పడి..స్వల్పస్థా�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు మందు కనిపెట్టేందుకు ఎంతో మంది ట్రై చేస్తున్నారు. కానీ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. అగ్రరాజ్యం అమెరికా నుంచి నుంచి మొదలుకొని ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఎవరూ సక్సెస్ కావడం లేదు. కానీ హైదరాబాద్ కు
కరోనా.. కోవిడ్.. పేరు ఏదైనా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి రోగం.. దేశాలకు దేశాలు.. రాష్ట్రాలకు రాష్ట్రాలు.. ఊర్లకు ఊర్లు.. పేద, ధనిక, కులం, మతం అనే భేదాలు లేకుండా వణికిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో మన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనాను కట్టడి చేస�
ఎవరైనా దగ్గినా..తుమ్మినా..అమాంతం దూరం జరుగుతున్నారు. అతడిని అదో విధంగా చూస్తున్నారు. దగ్గరగా ఎవరైనా వస్తే..చాలు..ఠక్కున దూరం జరిగిపోతున్నారు. బాబు దూరం జరగండి..దగ్గరకు రాకండి..మూతి, ముక్కుకు మాస్క్ ధరించి రావాలని సూచిస్తున్నారు. అవును ప్రస్తుత�
కరోనా వైరస్ భూతం వణికిస్తోంది. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. లక్షలాది ప్రజలు ఈ వైరస్ బారిన పడిపోయారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు వైద్యులు, నిపుణులు పలు సలహాలు, సూచనలు అందచేస్తున్నా�
కరోనా వైరస్ ఉధృతికి ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది. చైనా నుంచి ఈ వైరస్ ఖండంతారాలను దాటింది. ఈ రాకాసి బారిన పడిన వారి సంఖ్య 6 లక్షలకు దాటిపోయింది. మరణాల సంఖ్య 30 వేలకు చేరువవుతోంది. ఇటలీలో మరణాల సంఖ్య అధికంగా ఉంది. స్పెయిన్ లో కూడా మృతుల సంఖ్య గణ
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ రాష్ట్రంలో విద్యార్ధుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించటం లేదు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించి ప్రభుత్వ పాఠశాలలకు సెలవులివ్వడంతో ఇళ్లకే పరిమితమై
విదేశాల్లో కంటే తెలంగాణలో కరోనాకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఓ కరోనా పాజిటివ్ పేషెంట్ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు.
తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 67కు చేరింది.