Home » coronavirus
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపనుందా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పడనుందా?
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000దాటింది. ఇప్పటివరకు దేశంలో 1024 కరోనా కేసులు నమోదయ్యాయని,27మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్,తమిళనాడు,పంజాబ్,కేరళ,జమ్మూకశ్మీర్,హిమాచల్ ప్రదేశ
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే
ఆదివారం(మార్చి 29,2020) సాయంత్రం కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ, లాక్ డౌన్ అమలు, నిత్యవసర వస్తువుల సరఫరా,
వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే బదులుగా,ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఇప్పటి వరకు గ్రామాలకు చేరుకోని కరోనా వైరస్,గ్రామాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ త�
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో భారత్ లో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయని,6 మరణాలు సంభవించాయని ఆదివారం(మార్చి-29,2020) కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 979 కరోనా కేసులు నమోదయ్యాయని,25మరణాలు సంభవించాయన�
6కోట్ల జనాభా ఉన్న ఇటలీని కరోనా కాటు వేసింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 10వేలు దాటింది. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కంటే ఇటలీలోనే ఎక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశం ఇటలీనే. ఇటలీల�
విశాఖలో రోజురోజుకి కరోనా భయాలు పెరుగుతున్నాయి. విశాఖలో కరోనా అనుమానితుల సంఖ్య పెరిగింది. జిల్లాలో 154 అనుమానిత కేసులు వచ్చాయి. వారి నమూనాలు
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ తెలంగాణలో గుడ్ న్యూస్ వినిపించింది. తెలంగాణలో కరోనా బారిన పడ్డ వారు కోలుకుంటున్నారు. కరోనా సోకి
కరోనా వైరస్(COVID-19) బారిన పడిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడూ భార్య సోఫి గ్రెగోరి ట్రూడూ కోలుకున్నారు. ప్రస్తుతం తాను చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నట్లు తన ఫిజీషియన్ నుంచి,ఒట్టావా పబ్లిక్ హెల్త్ హాస్పిటల్ నుంచి అన్నీ క్లియర్ గా అందుకున్నట్లు