Home » coronavirus
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మన దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.
ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 19న జనతా కర్ఫ్యూ ప్రకటించి మార్చి 22న నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆదివారం జనతా కర్ఫ్యూ రోజు చివర్లోనూ లాక్ డౌన్ గురించి ప్రస్తావించలేదు. పలు రాష్ట్రాలు సమస్యకు తగినట్లు స్పందించి స్వయంగా లాక్ డౌన్ ప్రకటించేశాయి
వెస్ట్ బెంగాల్ లో ఓ పెళ్లి విందులో కరోనా కల్లోలం రేపింది. పెళ్లికి వచ్చిన ముగ్గురిలో కరోనా పాజిటివ్ వచ్చింది. మిగిలినవారిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. తూర్పు మిడ్నపూర్
భారత్ లో కరోనా వైరస్(COVID-19) కలవరం పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ(మార్చి-29, 2020) కరోనా సోకిన 40ఏళ్ల మహిళ మరణించింది. భారత దేశంలో ఇవాళ ఉదయం నుంచి ఇది మూడవ కరోనా మరణం. తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులతో శనివారం ముంబైలోని MCGM హాస్పిటల్ లో చేరిన ఆమె ఆదివారం కన్ను�
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది.
ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 838మంది కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం(మార్చి-29,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్ర�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిని నిరోధించేందుకు 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గా అమలుచేయాలని ఆదివారం(మార్చి-29,2020)అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యద�
కరోనా రాకాసి బారిన పడిన వారిని ఎక్కడకు తీసుకెళుతారు ? 14 రోజుల పాటు ఎలాంటి చికిత్స అందిస్తారు ? చికిత్స చేయించే కేంద్రం ‘క్వారంటైన్’ అంటే ఏమిటీ ? ఇది ఎలా ఉంటుంది ? ఇలాంటి సందేహాలు ప్రస్తుతం అందరి మదిని తొలిచేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కోర�
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో
ప్రతినెలా చివరి ఆదివారం దేశప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆదివారం(మార్చి-29,2020)మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రత్యేకంగా…ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్