Home » coronavirus
కరోనా వైరస్ ఎక్కువగా మగవారినే బలి తీసుకుంటుందా ? మహిళలకు రిస్క్ తక్కువా ? పొగతాగే అలవాటున్న వారికి మరింత ప్రమాదకరమా ? ఇలాంటి డౌట్స్ కొందరి మదిలో మెదలుతున్నాయి. ఎందుకంటే..కరోనా వైరస్ మహమ్మారిన పడి..ఎంతో మంది చనిపోతున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ రో
దశాబ్దాల కాలంలో ఎప్పుడూ చూడని పరిస్థితి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది. కరోనా దెబ్బకు మృత్యువు ఒడిలోకి వెళ్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే లేటెస్టుగా రెండు ప్రపంచ యుద్ధాలను చూసిన, ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న 10
ప్రపంచవ్యాప్తంగా 32,000 మందిని బలి తీసుకున్న కరోనావైరస్ COVID-19 వ్యాధిని ఎదుర్కోవడానికి ఒక నూతన మార్గాన్ని అభివృద్ధి చేసినట్లు చైనా శాస్త్రవేత్తల బృందం తెలిసింది.
కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న వారిలో ఎక్కువగా వృద్ధులే ఉంటున్నారు. 60 నుంచి 80 సంవత్సరాలు..ఇంకా వయస్సు పైబడి ఉన్న వారు మృతి చెందుతున్నరు. చైనా నుంచి వచ్చిన ఈ భూతం..ప్రపంచాన్ని చుట్టేసింది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో చనిప�
కరోనా వ్యాధి అత్యంత ప్రమాదకరం. దీనికి మందు లేదు. ఏదైనా ఉందంటే వైరస్ సోకిన వ్యక్తి..క్వారంటైన్ లో ఉండాలి..ఎవరితో కలవద్దు..14 రోజుల పాటు ఇలాగే ఉండాలి..వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటాం..ప్లీజ్ సహకరించండి..అంటూ తెలుగు రాష్ట్రాల పాలకులు, వ
ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మరో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది.
తెలంగాణలోనూ కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రైవేట్ ల్యాబ్స్ లోనూ కరోనా పరీక్షలు జరుపనున్నారు.
కరోనా వైరస్(COVID-19) కారణంగా జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షఫెర్ ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఆయన సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్క�
మెగాస్టార్ చిరంజీవి చైర్మన్గా ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ ఆధ్వర్యంలో కరోనాపై స్పెషల్ సాంగ్..
ప్రపంచం మెత్తం కరోనా దెబ్బకు లాక్ డౌన్ అయిన సమయంలో చైనా మాత్రం చిన్నగా ఆంక్షలను ఎత్తివేస్తోంది. నెలల లాక్డౌన్కు తాజాగా స్వప్తి పలికింది. ముందులాగే ప్రజలు ప్రశాంతంగా జీవనం గడపొచ్చని ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే వైరస్