coronavirus

    కండీషన్ సీరియస్, ఆ సింగర్ కు 4వ సారి కూడా కరోనా పాజిటివ్

    March 30, 2020 / 10:37 AM IST

    ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందుతోంది. డాక్టర్లు చికిత్స చేస్తున్నా కనికా

    లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్నారని మందలించిన పోలీసులపై ఎదురుదాడి చేసిన 93 మంది కార్మికులు

    March 30, 2020 / 10:23 AM IST

    లాక్‌డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చారని మందలించిన పోలీసులపై దాదాపు 93మంది కార్మికులు ఎదురుదాడి చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ సిటీలో జరిగింది. అంతేకాకుండా ఆదివారం రాత్రి గణేశ్ నగర్, తృప్తి నగర్ లో పరిస్థితి దారుణంగా తయారైంది. దాదాపు 500మంది కార�

    లాక్ డౌన్ వేళ విషాదం : హైదరాబాద్ లో ఆకలితో వృద్ధుడు మృతి

    March 30, 2020 / 10:23 AM IST

    భారతదేశం లాక్ డౌన్ అయిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడిక్కడే ప్రజా రవాణా (నిత్యావస సరకులు, అత్యవసరం మినహా) నిలిచిపోయాయి. వలస వెళ్లిన కూలీలు, అభాగ్యులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల�

    కరోనాతో ప్రముఖ సింగర్ మృతి

    March 30, 2020 / 10:14 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా దెబ్బకు వేల సంఖ్యలో చనిపోయారు. ఆ దేశం ఈ దేశం అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. తాజాగా కోవిడ్ 19 వైరస్ మహమ్మారి అమెరికాకు చెందిన ప్రముఖ కంట్రీ సింగర్‌ జో డిఫీని బలి�

    భారత్ లో కరోనా పంజా, 1071 కేసులు, 29 మరణాలు

    March 30, 2020 / 09:42 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మన దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1071కి పెరిగింది. కరోనాతో 29మంది చనిపోయారు. 942మంది వివిధ ఆసుపత్రుల్�

    కరోనాతో చనిపోతున్న డాక్టర్లు: భయాందోళనలో సామాన్యులు

    March 30, 2020 / 05:37 AM IST

    మనకు ఏమైనా బాగలేకపోతే డాక్టర్లు దగ్గరికి వెళ్తాం కదా? కరోనా దెబ్బకు డాక్టర్లు కూడా వణుకుతున్నారు. వణకడమే కాదు.. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కొందరు డాక్టర్లు.. కరోనా భయంతో లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు, బంద్‌లు.. ఇలా ఎన్ని పెట్టినా కూడా ఇటలీలో మాత్ర�

    కరోనాకట్టడి: కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధీనంలోకి ప్రైవేట్ హాస్పిటళ్లు

    March 30, 2020 / 05:14 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి బెడదతో వణికిపోతున్న దేశాన్ని మరో దశ చేరుకోకముందే కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. వనరులన్నింటినీ సేకరించి అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పబ్లిక్ హెల్త్ సెక్టార్ లో సరైన వసత

    కరోనా ఎఫెక్ట్ : పది వేల వెంటిలేటర్లను తయారు చేయనున్న మారుతీ సుజుకీ

    March 30, 2020 / 05:11 AM IST

    భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్ధ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ శనివారం(మార్చి 28, 2020) న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వెంటిలేటర్స్, మాస్క్ ల తయారీ చేపట్టనుంది. ప్రాణాలను రక్షించే వైద్య పరికరాల కొరతను తీర్చటానికి నెలకు 10000 వెంటిలేటర�

    కాపురంలో కరోనా చిచ్చు : వస్తానన్న భర్త, వద్దంటున్న భార్య

    March 30, 2020 / 05:06 AM IST

    కరోనా వైరస్ ఎఫెక్ట్ తో  ప్రజలంతా హడలిపోయి ఇళ్ళకే పరిమితమవుతున్నారు.  మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ఇదే సంసారాల్లో గొడవలకు కారణం అవుతోంది.  కరోనా వైరస్ చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి భార్యా భర�

    రాకెట్లు కాదు : శానిటైజర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లు తయారు చేస్తున్న ISRO

    March 30, 2020 / 03:41 AM IST

    ఇస్రో..అనగానే ఏమి గుర్తుకు వస్తుంది. ఇదేం సమాధానం ? రాకెట్ల తయారీ, అంతరిక్ష ప్రయోగాలు గుర్తుకు వస్తాయి..అంటారు కదా. కానీ..ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఇస్రో ప్రస్తుతం శానిటైజర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లు తయారీలో నిమగ్నమైంది. కరోనా వైరస్ పై ప్�

10TV Telugu News