Home » coronavirus
కరోనా ఎఫెక్ట్ : అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించిన నటి వరలక్ష్మీ శరత్కుమార్..
ప్రధాని నరేంద్ర మోడీ పూణెలోని నర్సుకు ఫోన్ చేశారు. కొవిడ్-19కు చికిత్స అందిస్తున్న నాయుడు హాస్పిటల్ లో పనిచేస్తుంది నర్స్ చాయా జగతప్. మహమ్మారి బారిన పడితే ప్రాణాలు కోల్పోతామని భయపడుతుంటే ఆవిడ వృత్తిపై ఉన్న భక్తితో సేవలు అందిస్తూనే ఉన్నారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో శనివారం(మార్చి 28,2020) కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజల సంక్షేమం కోసం
లండన్ లోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయం బర్మింగ్ హామ్ ఎయిర్ పోర్టులో భారీ మార్చురీ నిర్మాణం జరుగుతోంది. ఏకంగా ఒకేసారి 12వేల మృతదేహాలను భద్రపరిచేలా ఈ
కరోనా వైరస్ విజృంభించి రోజులు గడుస్తున్నాయి. కేసుల మీద కేసులు వెలుగు చూస్తున్నాయి. భారతదేశంలో 2020, మార్చి 28వ తేదీ శనివారం వరకు 800పైగానే కేసులు నమోదవుతున్నాయి. 21 మంది దాక చనిపోయారు. కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి మృతి చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రా�
ప్రముఖ నటుడు కమల్ హాసన్ హోం క్వారంటైన్(స్వీయ నిర్బంధం)లో ఉన్నారనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దీనికి కారణం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 190కు పైగా దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఉంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. మన దేశంలో లాక్డౌన్ విధించడంతో సెలబ్రిటీలు సైతం సెల్ప్ కార్వంటైన్లోకి వెళ్లిపోయారు. ప్రధాన వినోద సాధనమైన టీవీ సీరియల్స్ లోనూ కొత్త ఎపిసో
దేశ వ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి. ఈ వైరస్ నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. బయటకు వెళ్లే వారు ముఖానికి మాస్క్ లు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నా